NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
    విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.

    Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.

    ఈ ఆందోళనలు కొన్ని రోజులుగా పెరుగుతున్న నేపథ్యంతో, యోగి సర్కార్ పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

    యూపీపీఎస్సీ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ ఆధ్వర్యంలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, 2024 ప్రిలిమినరీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు.

    వివరాలు 

    ద్యార్థుల ఆందోళనలకు ఓ పరిష్కారం

    ముఖ్యంగా, పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకే రోజు నిర్వహించాలని విద్యార్థులు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, కమిషన్ గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను పునఃసమీక్షించి, వాటిని రద్దు చేసే నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం విద్యార్థుల ఆందోళనలకు ఓ పరిష్కారం కావచ్చు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విద్యార్థుల ఆందోళన

    #WATCH | Prayagraj Protests | Uttar Pradesh Public Service Commission to conduct the preliminary examination in one day. A committee has been formed by the Commission for RO/ARO (Pre.) Examination-2023. The committee will consider all aspects and submit its detailed report soon:… pic.twitter.com/ZQ5chwUN07

    — ANI (@ANI) November 14, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: మైసూర్ శాండల్ సోప్ యజమాని ఎవరు..? ప్రభుత్వానిదా లేక ప్రైవేట్ సంస్థదా..? భారతదేశం
    Bypolls 2025: ఆ నాలుగు రాష్ట్రాల్లో బైఎలక్షన్స్.. ఈసీ షెడ్యూల్ విడుదల గుజరాత్
    Sunil Gavaskar: ఆడకుండానే డ్రాప్‌.. సర్ఫరాజ్ విషయంలో గావస్కర్ అసంతృప్తి! సునీల్ గవాస్కర్
    Sardar 2 : కార్తీ బర్త్‌డే బ్లాస్ట్.. 'సర్దార్ 2' నుండి మాస్ పోస్టర్ విడుదల! టాలీవుడ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Heavy Rains : యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం.. 11 మంది మృతి భారతదేశం
    IAS: పూజా ఖేద్కర్ తర్వాత, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ టార్గెట్ .. xలో వివరణ భారతదేశం
    Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క లక్నో
    Dibrugarh Express Accident:  గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో..  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025