NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు 
    మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు

    Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. 17 మందికి తీవ్ర గాయాలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2023
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా బిష్ణుపూర్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

    కంగ్వాయి, ఫౌగాచావో ప్రాంతాల్లో కొంతమంది ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

    హింసాత్మక ఘటనలకు అణిచివేయడానికి ఆర్మీ, ఆర్ఏఎఫ్ సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

    ఈ హింసలో 17 మంది ఆందోళనకారులకు తీవ్ర గాయలైనట్లు స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.

    మరోవైపు మణిపూర్ ఘటనపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. గురువారం విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పార్లమెంట్ కార్యకలాపాలను వాయిదా వేశారు.

    Details

    ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూ

    ప్రభుత్వ యంత్రాంగం ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ సహా భిషంపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపును ఉపసంహరించుకుంది.

    అయితే ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    మరోవైపు మణిపూర్ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మణిపూర్ చెలరేగిన హింస కారణంగా మృతి చెందిన కుకీ వర్గానికి చెందిన వారి మృతదేహాలను ఈ భూమిలో ఖననం చేయాలన్నారు.

    అలా చేయడంతో ఇప్పటికే అస్థిరమైన శాంతిభద్రత పరిస్థితి మరింత దిగజారుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మణిపూర్

    మణిపూర్‌లో మహిళ దారుణ హత్య; 9మంది అరెస్టు  ఇంఫాల్
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్‌లో ఘోరం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, గ్యాంగ్ రేప్ చేసిన దుండగులు కేంద్ర ప్రభుత్వం
    మణిపూర్‌ ఘటనపై సుప్రీం సీరియస్‌.. రాజ్యాంగ ఉల్లంఘనలపై ఏం చేశారని కేంద్రాన్ని నిలదీత  సుప్రీంకోర్టు

    కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటం; కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై పెదవి విప్పాలని డిమాండ్  అరవింద్ కేజ్రీవాల్
    దగ్గు మందు తయారీలో మారియన్ ఫార్మాదే పాపం.. ప్రమాదకర పారిశ్రామిక గ్రేడ్ ప్రాపిలెన్ గ్లైకాల్ వినియోగం దగ్గు మందు
    సీడీఆర్ఐ- భారత్ మధ్య ప్రధాన కార్యాలయ ఒప్పందం; కేంద్ర క్యాబినెట్ ఆమోదం నరేంద్ర మోదీ
    కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశంలోనే యూసీసీ బిల్లు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025