NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్
    తదుపరి వార్తా కథనం
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్
    ఇండియాలో పెరగనున్న నీటి సమస్యలు

    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 23, 2023
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భవిష్యత్తులో భారతదేశం పెను సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆ సవాళ్ళు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. అవును, భారతదేశంలో త్వరళో నీటి సమస్య రాబోతుంది.

    2050కల్లా భారతదేశంలో నీటి సమస్య తీవ్రంగా మారనుందని యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. నీళ్ల వినియోగంపై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడి చేసింది యునైటెడ్ నేషన్స్

    పెరుగుతున్న నగర జనాభా కారణంగా, నీటి సమస్యలు రాబోతున్నాయని, 2016లో 933మిలియన్ల నగర జనాభా పెరిగితే, అది ఇప్పుడు 1.7 నుండి 2.4బిలియన్లు గా ఉందని పేర్కొంది.

    ఇదే లెక్కన పెరుగుతూ వెళ్తే నీటి సమస్య తప్పదనీ తేల్చి చెప్పింది. ఒక్క ఇండియానే కాదు చైనా, పాకిస్తాన్ దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని తెలిపింది.

    ఐక్యరాజ్య సమితి

    వ్యవసాయానికే 70శాతం నీటి వినియోగం

    నీళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ, భవిష్యత్తులో రాబోయే సమస్యను నివారించాలంటే ఇప్పటి నుండే మేల్కొనాల్సిన అవసరం ఉందనీ ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ జనల్ ఆడ్రూ అజోలే అన్నారు.

    ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2బిలియన్ల మందికి సరైన తాగునీరు సౌకర్యం లేదు, అలాగే 3.6బిలియన్ల మందికి, రోజువారి అవసరాలకు కావాల్సినన్ని నీళ్ళు దొరకడం లేదని డైరెక్టర్ జనరల్ అన్నారు.

    ఈ నివేదిక ఎడిటర్ రిచర్డ్ కానోర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను ఇప్పుడే గుర్తించకపోతే భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉందనీ, నీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉందనీ, వ్యవసాయ అవసరాలకు 70శాతం నీటిని వినియోగిస్తున్నామని ఆయన గుర్తు చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌
    PBKS vs RCB: చాహల్ ఆడతాడా? బ్రార్‌కు ఛాన్స్‌ ఇస్తారా?.. తికమకలో పంజాబ్ కింగ్స్  చాహల్
    Thug Life: 'థగ్ లైఫ్' కర్ణాటకలో విడుదల కాదు..ప్రకటించిన కమల్ హాసన్  కమల్ హాసన్

    భారతదేశం

    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర ఆటో మొబైల్
    మేలో గగన్యాన్ విమాన పరీక్షను ప్రారంభించనున్నఇస్రో ఇస్రో
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025