NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి
    తదుపరి వార్తా కథనం
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి

    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో పిడుగులు పడి దాదాపు 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.

    రాష్ట్రంలో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడినట్లు అధికారులు చెప్పారు.

    పిడుగుపాటుకు పుర్బా బర్ధమాన్ జిల్లాలో నలుగురు, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు.

    పశ్చిమ్‌ మిడ్నాపూర్‌‌లో ముగ్గురు, హౌరా రూరల్‌ జిల్లాల్లో మరో ముగ్గురు పిడుగుపాటుకు బలైనట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్

    మృతుల్లో రైతులే ఎక్కువ

    పిడుగుపాటుకు బలైనవారిలో రైతులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పొలాల్లో పని చేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురైనట్లు పేర్కొన్నారు.

    కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, పుర్బా బర్ధమాన్, ముర్షిదాబాద్ సహా పలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.

    పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర ప్రాంతాలలో శుక్రవారం కూడా వర్షపాతం కొనసాగుతుందని అలీపూర్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    కోల్‌కతా
    తాజా వార్తలు
    మమతా బెనర్జీ

    తాజా

    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా
    Robinhood: థియేట‌ర్‌లో ఫెయిల్.. ఓటీటీలో హిట్.. రాబిన్‌హుడ్‌కు అద్భుత రెస్పాన్స్ నితిన్
    Neeraj Chopra: దోహా డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటడమే లక్ష్యంగా బరిలోకి నీరజ్‌ చోప్రా నీరజ్ చోప్రా

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    తాజా వార్తలు

    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత  పంజాబ్

    మమతా బెనర్జీ

    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ ఎన్నికలు
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025