NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?
    తదుపరి వార్తా కథనం
    IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?
    సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?

    IAS coaching deaths: సివిల్ విద్యార్థులు మృతి.. కతురియా చేసిన నేరమేమిటి?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2024
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూలై 27న దిల్లీలో రావుస్ కోచింగ్ బేస్ మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

    అయితే ఈ విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్‌యూవీ డ్రైవర్ మను కతురియా కారణమని దిల్లీ పోలీసులు అరెస్టు చేవారు.

    సెక్షన్లు 105, 115(2) కింద అతనిపై కేసులు నమోదయ్యాయి. దిల్లీలో కురిసిన భారీ వర్షానికి వరదలు పొటెత్తాయి.

    ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి భారీగా వరద నీరు చేరింది.

    Details

    కతురియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

    ఆ సమయంలో రావూస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్‌యూవీ వాహనాన్ని వేగాన్ని డ్రైవింగ్ చేశారు.

    దీంతో సెల్లార్‌లోకి వరద నీరు చేరుకుంది. సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు వరదలో చిక్కుకొని మరణించారు.

    ఈ ఘటనలో కతురియా తప్పేమీ లేదని, అతని తరుపు న్యాయవాది వాదించడంతో కతురియాకు షరతులతో కూడిన బెయిల్ లభించింది.

    Details

    విద్యార్థులు ఉన్నారన్న విషయం కతురియాకు తెలియదు

    1997లో ఢిల్లీలోని ఉపహార్ సినిమా అగ్నిప్రమాదంలో 59 మంది మరణించారు,

    దీనిపై సెక్షన్ 304 (II) ప్రకారం పునర్విచారణ కోసం వాదనలు ఉన్నప్పటికీ, సినిమా యజమానులపై నిర్లక్ష్య ఆరోపణలను సుప్రీంకోర్టు సమర్థించింది.

    విపత్తు కేసుల్లో, సెక్షన్ 304 (II) IPC కింద అభియోగాలను రుజువు చేయడం చాలా కష్టమని కతురియా తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు.

    దిల్లీ కోచింగ్ క్లాస్‌ ఘటనలో వరదలు వచ్చినప్పుడు బేస్‌మెంట్‌లో విద్యార్థులు ఉన్నారనే విషయం అతనికి తెలియదన్నారు.

    దీంతో ఈ ఘటనకు అతను బాధ్యుడు కాదని లాయర్లు వాదించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    దిల్లీ

    Delhi: బేబీ కేర్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి..! భారతదేశం
    SwathiMaliwal: ఆప్ ను వెంటాడుతున్న స్వాతి మలాల్ దుమారం?  భారతదేశం
    Fire In UP : బాగ్‌పత్‌లోని ఆస్తా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా ?  అగ్నిప్రమాదం
    Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ  భారతదేశం

    ఇండియా

    Merchant Navy Sailor: నడిసముద్రంలో కనిపించడకుండా పోయిన భారత నావికుడు  ప్రపంచం
    Liquor: మూడ్రోజుల్లోనే రూ.658 కోట్ల మందు తాగేశారు తెలంగాణ
    Girl In Borewell: బోరు బావిలో పడ్డ చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గుజరాత్
    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్ పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025