NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 
    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు

    Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 

    వ్రాసిన వారు Stalin
    Mar 05, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.

    గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో అతడిని దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాయిబాబా హైకోర్టును ఆశ్రయించారు.

    నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మీకి ఎస్‌ఏ మెనెజెస్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

    నిందితులపై నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.

    ట్రయల్ కోర్టు తీర్పు చట్టం ప్రకారం సరైనది కాదని ధర్మాసనం వెల్లడించింది.

    అందుకే గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం తీర్పు చెప్పింది.

    సాయిబాబా

    నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో సాయిబాబా 

    హైకోర్టు తీర్పుతో నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.

    54 ఏళ్ల సాయిబాబా 99 శాతం వికలాంగుడు. ప్రస్తుతం ఆయన నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

    మావోయిస్టు లింక్ కేసులో సాయిబాబా, హేమ్ మిశ్రా, మహేష్ టిర్కీ, విజయ్ టిర్కీ, నారాయణ్ సాంగ్లికర్, ప్రశాంత్ రాహి, పాండు నరోటే (మరణించిన) బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషులుగా ప్రకటించింది.

    అంతకుముందు, అక్టోబర్ 14, 2022 న, హైకోర్టు మరొక బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది.

    అయితే సుప్రీం‌కోర్టు ఆ ఉత్తర్వులను రద్దు చేసి, కేసును తాజాగా విచారణ కోసం హైకోర్టుకు పంపింది.

    ఆ తర్వాత మళ్లీ సాయిబాబా అప్పీల్‌ను కోర్టు విచారించింది. ఇప్పుడు మళ్లీ నిర్దోషిగా తీర్పు చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగపూర్
    హైకోర్టు
    తాజా వార్తలు
    దిల్లీ

    తాజా

    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం

    నాగపూర్

    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    హైకోర్టు

    Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. హైకోర్టులో బెయిల్ మంజూరు చంద్రబాబు నాయుడు
    No Merit:న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు   న్యూస్ క్లిక్
    నిఠారీ కేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు.. సురేంద్ర, మణిందర్ మరణశిక్ష రద్దు  అలహాబాద్
    హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత  న్యాయమూర్తి

    తాజా వార్తలు

    Rinky Chakma: 28ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మాజీ 'మిస్ ఇండియా త్రిపుర' మృతి త్రిపుర
    Asaram Bapu: అత్యాచారం కేసులో ఆశారాంకు సుప్రీంకోర్టులో చుక్కెదురు  సుప్రీంకోర్టు
    KTR: మేడిగడ్డ విషయంలో దుష్ప్రచారం సరికాదు: కేటీఆర్‌  మేడిగడ్డ బ్యారేజీ
    PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    దిల్లీ

    Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్ భారతదేశం
    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య హత్య
    Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు భారతదేశం
    Delhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం  అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025