NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య 
    తదుపరి వార్తా కథనం
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య 
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య

    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య 

    వ్రాసిన వారు Stalin
    May 29, 2023
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.

    ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం జరిగింది.

    తమ ఇద్దరు కుమారులు తమను పట్టించుకోవడం లేదని, తండ్రి మరణవార్త తెలిస్తే ఆస్తి కోసం వచ్చి గొడవపడతారన్న భయంతోనే ఇలా చేసినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.

    ఈ క్రమంలో పోలీసులు మహిళను విచారించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

    ఆంధ్రప్రదేశ్

    అట్టపెట్టెలతో భర్త మృతదేహానికి దహన సంస్కారాలు

    తన భర్త హరికృష్ణ ప్రసాద్ (60) ఆరోగ్యం బాగోలేక తెల్లవారుజామున మృతి చెందాడని భార్య లలిత పోలీసులకు తెలిపారు.

    తన భర్త మరణం గురించి బంధువులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, అతనికి ఇంట్లో దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించింది.

    ఇందుకోసం అట్టపెట్టెలను సేకరించింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది.

    అయితే ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసులు అక్కడికి చేరుకోగా.. ఇంట్లోనే తన భర్త అంత్యక్రియలు చేశానని లలిత వెల్లడించింది.

    హరికృష్ణ ప్రసాద్‌, లలిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా, చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఐఎండీ
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు  తెలంగాణ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  విశాఖపట్టణం

    తాజా వార్తలు

    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి దిల్లీ
    2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025