NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం
    తదుపరి వార్తా కథనం
    Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం
    వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం

    Sukhvinder Sukhu: వైల్డ్ చికెన్ వివాదం.. తినలేదన్న హిమచల్ ప్రదేశ్ సీఎం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 14, 2024
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

    షిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం సుఖు పాల్గొనగా, ఆ కార్యక్రమంలో విందు మెనూలో వైల్డ్ చికెన్ కూడా వడ్డించారు.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.షిమ్లాలో జరిగిన ఓ విందులో ముఖ్యమంత్రి, ఇతర నేతలు పాల్గొన్నారు.

    విందులో భాగంగా వైల్డ్ చికెన్ కూడా మెనూలో ఉంచారు. అది వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో ప్రచారం పొందింది.

    అయితే సుఖు తాను ఆ వంటకం తినలేదని చెప్పినా ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అతిథులకు చికెన్ వడ్డించారు.

    Details

    సీఎం క్షమాపణలు చెప్పాలి

    వీడియోను జంతు సంరక్షణ సంస్థ ఒకటి పోస్టు చేయడంతో ఈ విషయం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

    1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం, వైల్డ్ చికెన్ రక్షిత జాతుల జాబితాలో ఉండడంతో వాటిని వేటాడడం నిషేదం. దీంతో సీఎం సుఖు, ఇతర నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

    ఈ ఘటనపై బీజేపీ సీఎం సుఖు క్షమాపణలు కోరాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

    ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి సుఖు స్థానికులు తనకు ఆ ఆహారాన్ని అందజేశారని, కానీ తాను దానిని తినలేదని చెప్పారు.

    కొన్ని మీడియా ఛానెళ్లు తాను ఆ చికెన్ తిన్నానంటూ ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుఖ్విందర్ సింగ్ సుఖ్
    హిమాచల్ ప్రదేశ్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    సుఖ్విందర్ సింగ్ సుఖ్

    భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్ హిమాచల్ ప్రదేశ్
    హిమాచల్ విపత్తును జాతీయ విప‌త్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్
    హిమాచల్: భారీ వర్షాలకు 346మంది బలి; రూ.8100కోట్ల నష్టం  హిమాచల్ ప్రదేశ్
    Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్ హిమాచల్ ప్రదేశ్

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025