NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు
    తదుపరి వార్తా కథనం
    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు
    మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

    విశాఖలో అర్థరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో కారు నడిపిన వైద్యురాలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ మేరకు నగరంలోని ఓ మహిళా డాక్టర్ మద్యం మత్తులో కారును నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.

    మితిమీరిన వేగంతో కారు నడపడంతో రోడ్డు పక్కన నిలుపుదల చేసిన బైక్‌లను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత వైద్యురాలు మరో కారులో ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.

    నగరంలోని రామా టాకీస్ నుంచి సిరిపురం వెళ్తున్న ఇన్నోవా కారు VIP రోడ్డులో గల ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పింది. దీంతో పార్కింగ్ లో నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.

    DETAILS

    అదృష్టవశాత్తు భారీగా తప్పిన ప్రాణ నష్టం

    ఈ క్రమంలో స్పీడ్ కంట్రోల్ కాక కారు వేగంగా డివైడర్ పైకి ఎక్కేసింది. దీంతో చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది.

    ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ప్రాణాలు నిలపాల్సిన వైద్యురాలే మద్యం మత్తులో వాహనాన్ని అతివేగంగా నడపడంపై నగరంలో జోరుగా చర్చ నడుస్తోంది.

    ఒకవేళ ప్రమాద సమయంలో అక్కడ వాహనదారులు ఉండి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    రోడ్డు ప్రమాదం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    ఆంధ్రప్రదేశ్

    AP: ఆర్5 జోన్​లో ఇళ్ల నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు  తిరుపతి
    ఏపీ 12వ పీఆర్సీ ఛైర్మన్ గా మన్మోహన్‌సింగ్‌  భారతదేశం
    ఏపీ: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. విశాఖ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025