NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్
    తదుపరి వార్తా కథనం
    Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్
    Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా

    Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీలో రాజీనామాల పరంపరకు బ్రేక్ పడడంలేదు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌ కుమార్‌ ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

    ఆయన ఈ సారి ఎమ్మిగనూరు స్థానాన్ని ఆశించారు. అయితే అధిష్ఠానం ఆ స్థానాన్ని ఆయనకు ఇవ్వకపోగా, కర్నూలు పార్లమెంటు ఇన్‌ఛార్జిగా గుమ్మనూరి జయరాంను నియమించారు.

    దీంతో సంజీవ్ కుమార్ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.

    కర్నూలు ప్రాంతంలో మంచి డాక్టర్ గా ఆయనకు మంచి పేరుంది. అందుకే గత ఎన్నికల్లో జగన్ పిలిచి మరీ టిక్కెట్ ఇచ్చారు.

    మరి ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంజీవ్ కుమార్ చేనేత సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైసీపీకి కర్నూలు ఎంపీ రాజీనామా

    #YSRC MP from #Kurnool S Sanjeev Kumar announces his resignation to the party as well as his post. He was reportedly unhappy over the party removing him from the party Kurnool #LokSabha incharge post @NewIndianXpress @NewIndianXpress @YSRCParty pic.twitter.com/6WWyBHFsSy

    — Phareesh_TNIE (@Phareesh_tnie) January 10, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్నూలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కర్నూలు

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  తెలంగాణ
    కర్నూలులో హై టెన్షన్; ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టుకు సీబీఐ అధికారులు ప్రయత్నం! తాజా వార్తలు
    కర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య  పత్తికొండ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025