NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
    తదుపరి వార్తా కథనం
    Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం
    కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

    Rajasthan : 350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 15, 2023
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు ఆసక్తికరంగా ఉంటాయి.

    రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో అన్నకూట్‌ పండుగ జరుగుతుంది. దాదాపుగా 350 ఏళ్లుగా ఇక్కడి ప్రసాదాన్ని లూటీ చేయటం ఆచారంగా వస్తోంది.

    శ్రీనాథ్ జీకి భక్తులు ప్రసాదాలు పెట్టడం, గిరిజనులు గుంపులుగా లూటీ చేయటం సాంప్రదాయం. 350 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యాన్ని కలిగించకమానదు.

    ఇక్కడ దేవుడికి సమర్పించే ప్రసాదం అన్నకూట్ ను గిరిజనులు లూటీ చేయటం ఆనవాయితీగా వస్తోంది.అన్నకూట్ ప్రసాదాన్ని లూటీ చేసేందుకు భక్తులు దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి చేరుకుంటారు.

    details

    దీపావళి తర్వాతి రోజున ఘనంగా ప్రసాదం లూటీ పండుగ

    ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జాతరలు, సంబురాల్లో దేవుళ్లకు పెట్టే ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచుతుంటారు.

    ప్రసాదాన్ని లూటీ చేసే పండుగను రాజ్‌సమంద్‌ వాసులు దీపావళి తర్వాతి రోజు ఘనంగా నిర్వహించుకుంటారు.

    శ్రీనాథ్‌జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఆ ప్రసాదాలను రాత్రి 11 గంటల సమయంలో గిరిజనులు వచ్చి దోచుకుంటారు.

    ఈ నైవేద్యాలను లూటీ చేసి పట్టుకెళితే వారికి సమస్త రోగాలు నయమవుతాయని గిరిజన వాసులు విశ్వసిస్తారు.

    అయితే భక్త జనులు భారీగా తరలివచ్చి ప్రసాదాలను ఎవరికి తోచింది వారు పట్టుకెళ్తారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోకపోవడం కొసమెరుపు.

    ఈ నేపథ్యంలోనే గిరిజన భక్తులతో దేవాలయంప్రాంగణం అంతా జనసందోహంగా మారుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాజస్థాన్

    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా  స్వాతంత్య్ర దినోత్సవం
    రాజస్థాన్‌లో ప్రకృతి సౌందర్యం.. వర్షాకాలంలో టాప్ టూరిజం ప్రాంతాలివే పర్యాటకం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం బీజేపీ
    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025