NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / 5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ
    తదుపరి వార్తా కథనం
    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ
    ఇందులో 13MP వెనుక రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ ఉంది

    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 13, 2023
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో Lenovo Tab P11 5G ప్రారంభమైంది. 6GB/128GB బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ. 29,999. ఈ టాబ్లెట్ బ్రాండ్ ఇ-స్టోర్ తో పాటు అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.

    Lenovo బ్రాండ్ కొంతకాలంగా భారతదేశ టాబ్లెట్ మార్కెట్లో తన సత్తా చూపించాలని కృషి చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో టాబ్లెట్ మార్కెట్ షేర్లలో కేవలం 0.14% మాత్రమే ఆ సంస్థకు ఉంది, ఈ మార్కెట్ లో సామ్‌సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

    ఈ Tab P11 5G లెనోవా కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. Tab P11 5G ఇతర Lenovo టాబ్లెట్‌ల మాదిరి డిజైన్‌తో, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

    ట్యాబ్

    మార్కెట్లో Realme Pad X, Xiaomi Pad 5లకు పోటీగా దిగుతున్న Lenovo Tab P11

    ఈ టాబ్లెట్ లో 13MP వెనుక రియర్ కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ కూడా ఉంది. ముందు భాగంలో, ఫేస్ అన్‌లాక్ కోసం ToF సెన్సార్‌తో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

    ఇది LPDDR4 RAMతో, ఆండ్రాయిడ్ 11 వెర్షన్ తో వస్తుంది. 20W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,700mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.1, GPS, టైప్-C పోర్ట్ ఉన్నాయి. 6GB/128GB కాన్ఫిగరేషన్ కు దీని ధర రూ. 29,999, 8GB/256GB కాన్ఫిగరేషన్‌లకు వరుసగా రూ. 34,999.

    ఈ టాబ్లెట్ Realme Pad X, Xiaomi Pad 5 లకు పోటీగా మార్కెట్లో ప్రవేశిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్యాబ్
    ధర
    ఫీచర్
    భారతదేశం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ట్యాబ్

    HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర టెక్నాలజీ
    Acer, Razer, MSI, ASUS నుండి రాబోతున్న సరికొత్త ల్యాప్‌టాప్‌లు ల్యాప్ టాప్

    ధర

    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ కార్
    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్
    వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme ఆండ్రాయిడ్ ఫోన్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్

    ఫీచర్

    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి ఆటో మొబైల్
    జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి ఆండ్రాయిడ్ ఫోన్
    2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు టెక్నాలజీ

    భారతదేశం

    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సుప్రీంకోర్టు
    ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే! వ్యాపారం
    కేవలం రూ. 6499కే Poco కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ ధర
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025