NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే! 
    తదుపరి వార్తా కథనం
    ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే! 
    ఇకపై వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇచ్చేలా ఎక్స్ లో సరికొత్త ఫీఛర్

    ఎక్స్ లో కీలక మార్పు: ఇకపై రిప్లయ్ ఇచ్చే అవకాశమూ పోయినట్టే! 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

    ట్విట్టర్ అనే పేరు నుండి ఎక్స్ గా మారడం వరకు ఎక్స్ ఫ్లాట్ ఫామ్ లో అనేక మార్పులు వచ్చాయి. తాజాగా మరొక మార్పు జరిగింది.

    ఇకపై ఎక్స్ ఫ్లాట్ ఫామ్ లో ఎవరు పడితే వాళ్ళు రిప్లయ్ ఇచ్చే అవకాశం లేదు. కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇచ్చే సదుపాయాన్ని ఎక్స్ కల్పిస్తోంది.

    ఇదివరకు ఎవరు ఏ పోస్ట్ పెట్టినా కూడా ఎవరైనా రిప్లయ్ ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇచ్చేలా ఫీచర్ ని తీసుకువచ్చింది.

    Details

    గతంలో రిప్లయ్ విషయంలో ఉండే ఆప్షన్స్ 

    గతంలో ఎక్స్ లో రిప్లయ్ విషయంలో కొన్ని ఆప్షన్లు కనిపించేవి.

    వాటిల్లో ఎవ్వరైనా రిప్లయ్ ఇవ్వొచ్చు,, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే ఇవ్వొచ్చు, లేదా మీరు మెన్షన్ చేసిన వాళ్లు మాత్రమే అనే ఆప్షన్స్ కనిపించేవి.

    ప్రస్తుతం వెరిఫైడ్ యూజర్స్ అనే ఆప్షన్ ని కూడా అందులో చేర్చారు. అంటే మీరు పెట్టిన పోస్ట్ కి కేవలం వెరిఫైడ్ యూజర్లు మాత్రమే రిప్లయ్ ఇవ్వాలని మీరు భావిస్తే ఆ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు.

    దీనివల్ల ఇతర యూజర్లు రిప్లయ్ ఇవ్వడానికి సాధ్యపడదు. ఎక్స్ తీసుకొచ్చిన ఈ మార్పు కారణంగా ట్రోలింగ్ బెడద తగ్గుతుందని కొందరు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎక్స్

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఎక్స్

    జుకర్ బర్గ్ తో ఫైటింగ్ చేస్తానంటున్న ఎలాన్ మస్క్: కౌంటర్ వేసిన థ్రెడ్స్ అధినేత  ఎలాన్ మస్క్
    ఇకపై ట్విట్టర్ లో వీడియో కాల్స్, పేమెంట్స్: ఎలా పనిచేస్తాయంటే?  ట్విట్టర్
    Elon Mask: ట్విట్టర్ 'X'లో మరో మార్పు.. ఆ ఫీచర్‌కు గుడ్ బై చెప్పిన మస్క్ ఎలాన్ మస్క్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025