NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
    14 యాప్స్ ను బ్యాన్ చేసిన ప్రభుత్వం

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 01, 2023
    12:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఉపయోగించే 14 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఉగ్రవాదుల కమ్యూనికేషన్ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇండియాలో 14 యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఎవరైనా ఇప్పటికే ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. లేదంటే భవిష్యతులో ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రావొచ్చు. కేంద్రం నిషేధించిన 14 యాప్స్ లో అన్ని మెసెంజర్ యాప్సే ఉండడం విశేషం.

    భద్రతా కారాణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

    Details

    బ్యాన్ చేసిన యాప్స్ ఇవే..

    జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్ అప్లికేషన్లపై కేంద్ర కొన్నాళ్లు గా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర బ్యాన్ చేసిన వాటిలో క్రిప్‌వైజర్‌, ఎనిగ్మా, సేఫ్‌వైజ్‌, వికర్‌మి, బ్రియార్‌, బీఛాట్‌, నాండ్‌బాక్స్‌, కొనియాన్‌, ఐఎంవో, ఎలిమెంట్‌, సెకండ్‌ లైన్‌, జంగీ, త్రిమా ఉన్నాయి.

    ఈ యాప్స్ ద్వారా టెర్రరిస్ట్‌లు వారి మద్దుతుదారులకు మెసేజ్‌లు పంపిస్తున్నారని నివేదికలు రావడంతో వెంటనే కేంద్రం అలర్ట్ అయింది.

    గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం 250 చైనా యాప్స్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    ప్రభుత్వం

    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ అదానీ గ్రూప్
    సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025