NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
    టెక్నాలజీ

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్

    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 22, 2022, 11:45 am 1 నిమి చదవండి
    ఫోన్ బిల్లులు పెంచి వినియోగదారుడి జేబుకి చిల్లు పెట్టనున్న జియో, ఎయిర్‌టెల్
    జియో, ఎయిర్ టెల్ డేటా ప్లాన్ చార్జీలు పెరిగే అవకాశం

    రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వినియోగదారుల ఫోన్ చార్జీలు పెరుగుదలకు కంపెనీల రాబడిపై ఒత్తిడి పెరగడం కారణం. సెప్టెంబర్ త్రైమాసికంలో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, జియోలు ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయంలో లాభాలను పొందాయి. దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు టారిఫ్‌లను 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో టారిఫ్ FY23, FY24, FY25 కు Q4లో 10 శాతం స్కేల్‌లో పెరిగే అవకాశం ఉంది. ఎయిర్‌టెల్ ఇప్పటికే తక్కువ చార్జీల ప్లాన్‌లను రద్దు చేయడం ప్రారంభించింది. కంపెనీ గ్రామీణ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన రూ.99 ప్యాక్‌ను ఉపసంహరించుకుంది. నంబర్ పోర్టబిలిటీకి డిమాండ్ పెరిగినందున టారిఫ్ పెంపుదల మార్కెట్‌లో పోటీ ఉంటుంది.

    ఇటువంటి చర్యలు ఆదాయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది

    ఆశించిన ఫలితాలకు విరుద్ధంగా, ఈ వ్యూహం ఆదాయాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు, Q2లో Airtel వారి EBITDA వలన Q1లో 43.7 శాతం నుండి Q2 కి 36.9 శాతానికి పడిపోయింది. దేశంలోని 5G నెట్‌వర్క్ కోసం కంపెనీలు ఇంకా టారిఫ్‌లను ప్రకటించలేదు. జియో మాత్రం 299రూ. ప్లాన్ కంటే ఎక్కువ ప్లాన్ రీఛార్జ్ చేస్తేనే 5G సేవను అందిస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నాయి. 5G నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించగలదు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ 2023 చివరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు 5Gను విస్తరించాలని ప్రయత్నిస్తున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    తాజా
    టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ ఫోన్
    ఐఫోన్

    తాజా

    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు దిల్లీ
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' టెలివిజన్
    ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ విరాట్ కోహ్లీ
    వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..! టీమిండియా

    టెక్నాలజీ

    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్

    ఆండ్రాయిడ్ ఫోన్

    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్ వాట్సాప్
    మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌ భారతదేశం
    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్

    ఐఫోన్

    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఆపిల్
    2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4 ఆపిల్
    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్ ఆపిల్
    MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro ఆపిల్

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023