NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
    టెక్నాలజీ

    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్

    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023, 07:52 pm 1 నిమి చదవండి
    భారతదేశంలో సామ్ సంగ్ Galaxy M42 5G ఫోన్ కోసం UI 5.1 అప్డేట్
    అప్‌డేట్ అనేక కొత్త ఫీచర్‌లతో ఫోన్ భద్రతను మెరుగుపరుస్తుంది

    సామ్ సంగ్Galaxy M42 5G కోసం ఆండ్రాయిడ్ 13-ఆధారిత One UI 5.1 అప్‌డేట్‌ను సామ్ సంగ్ విడుదల చేస్తోంది. స్థిరమైన ఫర్మ్‌వేర్ వెర్షన్ నంబర్ M426BXXU4DWB1తో, డౌన్‌లోడ్ సైజ్ 996.31MBతో ఉంటుంది. అప్‌డేట్ అనేక కొత్త ఫీచర్‌లతో, ఫిబ్రవరి 2023 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ని పరిచయం చేయడం ద్వారా ఫోన్ భద్రతను మెరుగుపరుస్తుంది. గెలాక్సీ లైనప్‌లో One UI 5.1ని అందుకోవడానికి తాజా మోడల్ Galaxy M42 5G, ఇది 2021లో Android 11-ఆధారిత One UI 3.1తో విడుదల అయింది.

    అప్డేట్ కోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చెక్ చెయ్యచ్చు

    One UI 5.1 అప్‌డేట్ స్టాక్ యాప్‌లను మెరుగుపరుస్తుంది. ఇది సెట్టింగ్‌ల యాప్‌లో సూచనలను అందిస్తుంది, కొత్త బ్యాటరీ విడ్జెట్, స్క్రీన్‌షాట్‌ల స్టోర్ చేయడానికి ఎంచుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. సామ్ సంగ్ ఇంటర్నెట్ ఇప్పుడు బుక్‌మార్క్‌లు/బ్రౌజింగ్ చరిత్ర నుండి సాధారణ సెర్చ్ ఫలితాలను అందిస్తుంది. వాతావరణ యాప్ ఒకేసారి అన్ని సంబంధిత సమాచారాన్ని చూపిస్తుంది. సామ్ సంగ్ ప్రస్తుతం భారతదేశంలో Galaxy M42 5G కోసం One UI 5.1 అప్‌డేట్‌ను అందిస్తుంది. అప్డేట్ చేయాలంటే settings > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెనుని మాన్యువల్‌గా చెక్ చెయ్యచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    Nishkala Sathivada
    Nishkala Sathivada
    Mail
    భారతదేశం
    ఫీచర్
    సంస్థ
    స్మార్ట్ ఫోన్

    భారతదేశం

    వీడియో: లేజర్ లైట్ల వెలుతురులో ధగధగ మెరిసిపోతున్న కొత్త పార్లమెంట్ బిల్డింగ్  భారతదేశం
    బరితెగిస్తున్న చైనా.. వాస్తవాధీన రేఖ వెంబడి రక్షణ గ్రామాల నిర్మాణం  చైనా
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో

    ఫీచర్

    వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే!  వాట్సాప్
    వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్! వాట్సాప్
    నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే! కార్
    కేటిఎం నుంచి కొత్త బైక్ లాంచ్.. స్ట్రైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు! బైక్

    సంస్థ

    ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ డేటా ప్రైవసీలపై యాపిల్ అవగాహన.. కంపెనీ వ్యుహమిదే ఆపిల్
    టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్ వ్యాపారం
    కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్ ఆపిల్
    అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఒప్పందాలను పరిశీలించనున్న సెబీ అదానీ గ్రూప్

    స్మార్ట్ ఫోన్

    మోటోరోలా నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. 'మడతపెట్టే' ఫీచర్లతో ముందుకు! ధర
    పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వకండి.. షియోమీ మాజీ సీఈఓ ఫోన్
    ఫోన్ అంటే ఇదే కదా..! రూ.8,999లకే ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ ధర
    బోట్ నుంచి మరో బ్లూటూత్ స్మార్ట్ వాచ్ లాంచ్.. వారం రోజులు బ్యాటరీ లైఫ్ ధర

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023