NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్
    తదుపరి వార్తా కథనం
    ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్
    మహరాష్ట్రలో అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు

    ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 15, 2023
    09:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మార్కెట్ లోకి ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్‌తో బస్సులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరిగే కొద్ది వాటి రూపురేఖలు మారుతుంటాయి. మనం ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ బైకులు, కార్లు, బస్సులను చూశాం. కానీ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సు మాత్రం చూడలేదు. అయితే మహారాష్ట్రలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సును జనవరి 13న ప్రారంభించారు.

    ఈ బస్సుకి 73 సీట్లు ఉంటాయి. ఇది కుర్లా బస్ డిపో-బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మధ్య నడుస్తోంది. ఇంకా ఇలాంటి 200 బస్సులను ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తేస్తామని బెస్ట్ జనరల్ మేనేజర్ చెప్పారు.

    బస్సు

    ఈ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లు

    ఈ బస్సులను స్విచ్ EiV 22 అని పిలుస్తారు. దీన్ని స్విచ్ మొబిలిటి సంస్థ తయారు చేసింది. ఇది దేశంలో గుర్తింపు పొందిన బ్రాండ్ ఆశోక్ లేలాండ్‌కి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అనుబంద సంస్థది.

    దీని ధర దాదాపు రూ.2కోట్లు ఉండనుంది. స్విచ్ EiV 22 అనేది ప్రపంచంలోని మొట్టమొదటి సెమీ-లో ఫ్లోర్, ఎయిర్ కండిషన్డ్, ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు చెప్పొచ్చు.

    భవిష్యతులో పెద్ద పెద్ద నగరాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉండనుంది. వీటిని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేకి ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుందో వేచి చూడాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బస్
    మహారాష్ట్ర

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    బస్

    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి ఏక్‌నాథ్ షిండే
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి రోడ్డు ప్రమాదం
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025