English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / TRAI: కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి
    తదుపరి వార్తా కథనం
    TRAI: కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి
    కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి

    TRAI: కీలక ఆదేశాలిచ్చిన ట్రాయ్.. ఇకపై అలాంటి సందేశాలు పంపాలంటే యూజర్ అనుమతి తప్పనిసరి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 09, 2023
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోన్లు, స్కీములు అంటూ వచ్చే సందేశాలకు ఇక చెక్ పడనుంది. వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

    చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా ఉంటాయి.

    ఒక్కో యూజర్ రోజుకు సగటున 12 మెసేజులను స్పామ్ సందేశాలను అందుకుంటున్నారని ఓ నివేదిక తెలిపింది.

    ఇలాంటి తరుణంలో ట్రాయ్(TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.

    ఇలాంటి మెసేజ్ లు పంపే యూజర్లు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటూ మార్గదర్శకాలను జారీ చేసింది.

    ప్రమోషనల్ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ పేరిట ప్రోగ్రామ్‌ను ఇటీవల ట్రాయ్ తీసుకొచ్చింది.

    Details

    నేటి నుంచే నిబంధనలు అమల్లోకి

    మరోవైపు లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రమోషనల్ సందేశాలు పంపించాలంటే తప్పకుండా యూజర్ అనుమతి తీసుకొనే చర్యలను చేపట్టనున్నారు.

    ముఖ్యంగా ఏజెన్సీ యూజర్ కు ఏదైనా కంటెంట్ ను పంపించాలంటే ముందుగా టెలికా ఆపరేటర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

    తర్వాత టెలికా ఆపరేటర్ 127*** షార్ట్ కోడ్ తో కూడిన ఓ ఎస్సెమ్మెస్ ను పొందాల్సి ఉంటుంది. ఇక ఆ మెజేస్ కు యూజర్ అనుమతి ఇవ్వొచ్చు.

    లేదంటే నిరాకరించవచ్చు. ఒకవేళ యూజర్ నిరాకరిస్తే టెలికాం కంపెనీ సదరు ఏజెన్సీనికి ఆ యూజర్ కు ఇకపై సందేశాలు పంపకుండా నిలువరించాల్సి ఉంటుంది.

    తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెలికాం సంస్థ

    తాజా

    Balochistan: క్వెట్టాను ఆధీనంలోకి తీసుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పారిపోయిన పాకిస్థాన్ సైన్యం పాకిస్థాన్
    Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ  గౌతమ్ అదానీ
    Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను CJCSC అరెస్టు..?  పాకిస్థాన్
    Karachi port:1971 తర్వాత కరాచీ ఓడరేవుపై మళ్లీ భారత నావికాదళం దాడులు  పాకిస్థాన్

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ప్లాన్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025