English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్
    తదుపరి వార్తా కథనం
    యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

    యూజర్లుకు ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 18, 2023
    03:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్ మరోసారి యూజర్లకు ఝలక్ ఇచ్చింది. ఎస్ఎమ్ఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లే ఇస్తామంటూ శుక్రవారం వెల్లడించింది. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూజర్లకు మరోమారు షాక్ తగిలినట్లు అయింది.

    మార్చి 20 తర్వాత ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను ప్రమాణీకరణ పద్ధతిగా ఉపయోగించలరని కంపెనీ ట్విట్ చేసింది.

    భద్రత కల్పించేందుకు ట్విట్టర్ టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అమలు చేస్తోంది. ఇంకా ఆకౌంట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటే పాస్ వర్డ్ తో పాటు ఎస్ఎమ్ఎస్, ఆథెంటికేషన్ యాప్ లేదా సెక్యూరిటీ పాస్‌వర్డ్ అవసరమ్యేలా దీన్ని రూపొందించారు.

    ట్విట్టర్

    ప్రతి ఏటా 60 మిలియన్ డాలర్లు నష్టం

    ఎస్ఎమ్ఎస్ ఆధారిత ఆథెంటికేషన్‌ను బాట్ అకౌంట్లు దుర్వినియోగ పరుస్తాయని తాజాగా ట్విట్టర్ తన బ్లాగ్‌లో ఆరోపించింది. బాట్లతో 2 ఎఫ్ఏ పాస్‌వర్డులు వెల్లువత్తున్నాయని, ఫలితంగా సంస్థకు ఏటా 60 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లితోందని పేర్కొంది.

    రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టులు, ఇతర ప్రజాప్రతినిధుల ధృవీకరించబడిన ఖాతాలకు మాత్రమే బ్లూ టిక్ మార్క్ ఉండేది. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారందరికి అందుబాటులోకి రానుంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ప్రపంచం

    తాజా

    Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం రేవంత్ రెడ్డి
    Operation Bunyan Al Marsas : పాక్ దాడులకు 'ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సస్' పేరు.. దీని అర్థం ఏమిటో తెలుసా?  పాకిస్థాన్
    India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్ భారతదేశం
    Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం జమ్ముకశ్మీర్

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు టెక్నాలజీ
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ప్రపంచం

    అలా ప్రవర్తించడం నాకే నచ్చలేదు : మెస్సీ ఫుట్ బాల్
    క్లబ్ మేనేజర్‌గా సీన్ డైచే, ధ్రువీకరించిన ఎవర్టన్ ఫుట్ బాల్
    జొకోవిచ్, నాదల్ సాధించిన రికార్డులివే టెన్నిస్
    ఆగ్రస్థానికి ఎగబాకిన జర్మనీ హకీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025