NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
    తదుపరి వార్తా కథనం
    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
    10% సముద్ర జీవాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 06, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

    2030 నాటికి ప్రపంచంలోని 30% మహాసముద్రాలను రక్షిత ప్రాంతాలుగా గుర్తించాలనే లక్ష్యంతో UN హై సీస్ ట్రీటీలో 200 కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి.

    పర్యావరణవేత్తల ప్రకారం, కొత్త ఒప్పందం జీవవైవిధ్య నష్టాలను తగ్గిస్తుంది, స్థిరమైన అభివృద్ధిని చేయడంలో సహాయపడుతుంది. మహా సముద్రాలను నియంత్రించే నియమాలు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు తగినంతగా పర్యవేక్షించేవారు లేరు.

    UN హై సీస్ ట్రీటీ మార్చి 4న న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో ఒప్పందం జరిగింది. సముద్ర రక్షణపై చివరి అంతర్జాతీయ ఒప్పందం సముద్ర చట్టంపై UN కన్వెన్షన్, దాదాపు 40 సంవత్సరాల క్రితం 1982లో జరిగింది.

    సముద్రం

    దాదాపు 10% సముద్ర జీవజాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

    ఉపరితల వైశాల్యం ప్రకారం ప్రపంచ మహాసముద్రాలు 60% కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే, ఈ జలాల్లో కేవలం 1.2% మాత్రమే రక్షించబడుతున్నాయి.

    ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అంచనా ప్రకారం, దాదాపు 10% జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.

    UN హై సీస్ ట్రీటీ 2030 నాటికి ప్రపంచంలోని 30% అంతర్జాతీయ జలాలను సముద్ర రక్షిత ప్రాంతాలలో (MPAs) ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతాలలో అనుమతించబడిన ఫిషింగ్ స్థాయి, షిప్పింగ్ లేన్‌ల మార్గాలు, లోతైన సముద్రపు మైనింగ్ వంటి కార్యకలాపాలపై పరిమితులు విధిస్తారు.

    యూరోపియన్ యూనియన్ (EU) అంతర్జాతీయ సముద్ర రక్షణ కోసం దాదాపు €820 మిలియన్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ
    ప్రపంచం

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    టెక్నాలజీ

    ఫిబ్రవరి 25న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు గూగుల్
    IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG ధర
    ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్ ఆపిల్

    ప్రపంచం

    క్వార్టర్స్‌కు చేరుకున్న వింబుల్డన్ ఛాంపియన్ రిబాకినా టెన్నిస్
    జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా బయటపడిన లిథియం నిల్వలు జమ్ముకశ్మీర్
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు భూకంపం
    1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ ఉద్యోగుల తొలగింపు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025