NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!
    అంతర్జాతీయం

    ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!

    ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 02, 2023, 10:38 am 1 నిమి చదవండి
    ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం కొలిక్కి, త్వరలోనే అమెరికా నుంచి భారత్‌కు!
    కొలికివచ్చిన ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందం

    వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో నిఘా కోసం అమెరికా నుంచి అత్యాధునిక 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసే అంశంపై భారత్ కొంతకాలంగా అగ్రరాజ్యంతో చర్చలు జరుపుతోంది. తాజాగా ఆ చర్చలు చివరి దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. రెండురోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌తో జరిపిన చర్చల్లో ఈ మేరకు అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. 30ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందాాన్ని వీలైనంత తర్వగా పూర్తి చేసుకోవాలనే ఆలోచనతో ఇరు దేశాలు ఉన్నట్లు ఆమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. తుది నిర్ణయం మాత్రం భారత చేతిలోనే ఉందని స్పష్టంచేశాయి.

    భారత్ కంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నఅమెరికా

    2022 మేలో టోక్యోలో జరిగిన క్వాడ్ సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన ఇన్షియేటివ్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐసీఈటీ) చర్చకు కొనసాగింపుగానే అజిత్ ధోవల్- జేక్ సుల్లివన్‌ సమావేశమయ్యారు. ఇందులో 30 ఎంక్యూ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల ఒప్పందంపై చర్చించినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం విషయంలో భారత్ కంటే అమెరికానే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 3బిలియన్ డాలర్ల విలువై ఈ ఒప్పందం బైడెన్ ప్రభుత్వానికి చాలా కీలకం. కొత్త ఉద్యాగాల కల్పనతో పాటు రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందని బైడన్ భావిస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    చైనా

    తాజా

    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్
    జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించి కుదుళ్ళను బలంగా చేసే కొబ్బరి పాలు కేశ సంరక్షణ
    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ

    భారతదేశం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ సోషల్ మీడియా
    రోజుకు 3GB డేటాను అందించే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు జియో
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ అమెరికా

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన
    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి బ్యాంక్

    చైనా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023