NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు
    తదుపరి వార్తా కథనం
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు
    పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ, బీసీసీఐ కార్యదర్శి జై షా

    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2023
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. బీసీసీఐ కార్యదర్శ జై షా పై పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమకు తెలియకుండా ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై ఆయన మండిపడ్డారు.

    ఏసీసీ క్యాలెండర్ రిలీజ్ చేయడంపై సేఠీ.. మా పాకిస్తాన్ సూపర్ లీగ్ క్యాలెండర్ కూడా మీరే ఇవ్వడంటూ జైషాపై మండిపడ్డారు.

    ఇప్పటికే ఆసియా కప్ 2023 విషయంలో రెండు క్రికెట్ బోర్డు మధ్య తగదాలున్నాయి. ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లో కాకుండా మరో చోటీకి తరలిస్తామని గతంలో జై షా చెప్పాడు. అప్పట్లో దీనిపై పీసీబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని గట్టి హెచ్చరించింది.

    జైషా

    ఒకే గ్రూపులో ఇండియా-పాకిస్తాన్

    2023-24 గానూ ఏసీసీ స్ట్రక్చర్, క్యాలెండర్లను ఏకపక్షంగా ఇస్తున్నందుకు జైషాకు అభినందనలు అని, తమ పీఎస్ ఎల్ స్ట్రక్చర్, క్యాలెండర్ ను కూడా మీరే సమర్పించాలని, దీనిపై త్వరగా స్పందించాలని నజమ్ సేఠీ వ్యంగ్యంగా మాట్లాడారు.

    ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ లో భాగంగా ఆసియా కప్ 2023 గురించి గతంలో జైషా మాట్లాడారు. ఈ టోర్ని సెప్టెంబర్ లో జరుగుతుందని, ఇండియా, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉంటాయన్నారు. ఓకే గ్రూపులో ఇండియా, పాకిస్తాన్ ఉంటే 2023లో కనీసం రెండుసార్లు దయాదుల పోరు జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    భారతదేశం
    పాకిస్థాన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    క్రికెట్

    రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ రిషబ్ పంత్
    రిషబ్ పంత్ డబ్బులు, నగలు కాజేసిన జనాలు రిషబ్ పంత్
    గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు ప్రపంచం
    కోనేరు హంపి ఆట ఆదుర్స్ ప్రపంచం

    భారతదేశం

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం కోవిడ్
    ఐసీఐసీఐ బ్యాంక్‌ లోన్‌ కుంభకోణం కేసు : కొచ్చర్‌ దంపతులకు సీబీఐ కస్టడీలోనూ సకల సౌకర్యాలు భారతదేశం
    2023లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జలపాతాలను లిస్ట్ లో చేర్చుకోండి సినిమా
    ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ వ్యాపారం

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025