NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు
    తదుపరి వార్తా కథనం
    Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు
    సెంచరీతో మెరిసిన యశస్వీ జైస్వాల్

    Asian Games 2023: నేపాల్‌పై విజయం.. సెమీస్‌కు చేరిన భారత జట్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 03, 2023
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్‌తో జరిగిన టీ20 మ్యాచులో భారత పురుషుల జట్టు విజయం సాధించింది.

    నేపాల్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించి, సెమీస్‌కు చేరుకుంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన రుతురాజ్ సేన 202/4 స్కోరు చేసింది. యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో (8 ఫోర్లు, 7 సిక్స్‌లు) 100 పరుగులు చేసి విజృంభించాడు.

    చేధనకు దిగిన నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 179 రన్స్ మాత్రమే చేసింది.

    నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ(32) టాప్ స్కోరర్‌గా నిలిచారు.

    భారత్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, రవి బిష్టోయ్ 3, అర్ష్‌దీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ పడగొట్టాడు.

    Details

     మూడు వికెట్లను పడగొట్టిన రవి బిష్ణోణ్

    నేపాల్ ఈ మ్యాచులో ఓడిపోయినప్పటికీ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది.

    ఓ వైపు వికెట్లు పడుతున్నా భారీ లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నించారు. ఒకానొక దశలో 11 ఓవర్లకు 77 పరుగులు చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.

    ఈ దశలో నేపాల్ బ్యాటర్లు విజృంభించారు. దీంతో శివం దూబే వేసిన 14వ ఓవర్లలో దిపేంద్ర సింగ్ హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు.

    ఇక రవి బిష్టోణ్ కీలక సమయంలో మూడు కీలక వికెట్ల తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

    నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించగా, లమిచానే, కామి తలా ఒక వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆసియా గేమ్స్
    టీమిండియా

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    ఆసియా గేమ్స్

    భారత క్రీడాకారులకు వీసా నిరాకరించిన చైనా.. ఆసియా గేమ్స్ పర్యటనను రద్దు చేసుకున్న అనురాగ్ ఠాకూర్ అనురాగ్ సింగ్ ఠాకూర్
    Asian Games: రోయింగ్‌లో భారత్‌కు మరో పతకం.. పురుషుల ఫోర్ ఈవెంట్లో కాంస్యం  స్పోర్ట్స్
    Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ స్పోర్ట్స్
    Asian Games 2023: టెన్నిస్‌లో భారత్ కు షాక్.. రెండో రౌండ్‌లో రోహన్న బోపన్న-యూకీ బాంబ్రీ జోడి ఓటమి టెన్నిస్

    టీమిండియా

    MS Dhoni: యువ క్రికెటర్ కు లిఫ్ట్ ఇచ్చిన ధోని (Video) ఎంఎస్ ధోని
    Team India: చివరి లీగ్ మ్యాచులో భారత్ ఓటమి.. గిల్ సెంచరీ వృథా రోహిత్ శర్మ
    IND vs SL : భారత్-శ్రీలంక మధ్య రేపే బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది! ఆసియా కప్
    Asia Cup Final : రేపే భారత్‌తో ఫైనల్.. గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025