NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 
    ఇండియన్ క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్ గా డ్రీమ్ లెవెన్

    భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

    డ్రీమ్ 11 కంటే ముందు లీడ్ స్పాన్సర్ గా బైజూస్ ఉండేది.

    బైజూస్ కాంట్రాక్ట్ మార్చ్ 2023లో ముగిసిపోవడంతో, ప్రస్తుతం లీడ్ స్పాన్సర్ గా డ్రీమ్ లెవెన్ కొనసాగనుంది.

    ఈ కాంట్రాక్టు మూడు సంవత్సరాల పాటు ఉండనుంది. అంటే 2026వరకు లీడ్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 ఉండనుంది.

    Details

    వెస్టిండీస్ టూర్ నుండి టీమ్ ఇండియా జెర్సీలో డ్రీమ్ 11 

    2019లో టీమ్ ఇండియా స్పాన్సర్‌గా ఉన్న ఒప్పో స్థానంలో బైజూస్ వచ్చి చేరింది. మూడు సంవత్సరాల కాంట్రాక్ట్ 2022లో ముగిసినప్పటికీ మళ్ళీ 2023 మార్చి వరకు బైజూస్ కాంట్రాక్టును పెంచారు.

    వెస్టిండీస్ పర్యటనలో డొమినికా రోసో‌లోని విండర్స్ పార్క్‌లో జులై 12వ తేదీన జరగనున్న మొదటి టెస్టు నుండి టీమిండియా జెర్సీలో డ్రీమ్ 11 బ్రాండ్ పేరు ఉండనుంది.

    ఈ టెస్ట్ సిరీస్ అనేది 2023-25 మధ్య కాలంలోని జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా భారత జట్టు ఆడుతున్న మొదటి అసైన్‌మెంట్ అన్నమాట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    క్రికెట్
    భారతదేశం
    భారత జట్టు

    తాజా

    Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ  విశాఖపట్టణం
    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్

    క్రికెట్

    11 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల జట్టు  టీమిండియా
    4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే? టీమిండియా
    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ పాకిస్థాన్
    6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ మ్యాచులో శ్రీలంక బోణీ శ్రీలంక

    భారతదేశం

    వరి పంటకు వాతావరణ గండాలు.. అన్నదాతకు నీటి కటకటాలు భారతదేశం
    జూన్‌ త్రైమాసికంలో 6-6.3 శాతంగా జీడీపీ వృద్ధిని అంచనా వేసిన మూడీస్ ఆర్థిక సంవత్సరం
    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా  చైనా
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా  చైనా

    భారత జట్టు

    సూపర్ బౌలింగ్.. అక్షర పటేల్ : సాబా కరీమ్ క్రికెట్
    150కిలోమీటర్ల వేగంతో వెన్నులో వణుకు పుట్టించిన ఉమ్రాన్ మాలిక్ క్రికెట్
    డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్‌కు ఏమైంది క్రికెట్
    టీమిండియాలో చోటు దక్కాలంటే యోయో, డెస్కా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే.. క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025