NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
    తదుపరి వార్తా కథనం
    కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!
    కోహ్లీ చివరిసారిగా 2019లో టెస్టులో సెంచరీ సాధించాడు

    కింగ్ కోహ్లీపైనే అందరి చూపులు..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2023
    06:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ అంటే అంత సులభమేమీ కాదు, ప్రస్తుతం అందరి చూపు ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌లో కింగ్ కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి.

    విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డు ఉంది. ప్రస్తుతం వన్డే, టీ20లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఆస్ట్రేలియాపై భారీ పరుగులు సాధించాలని అభిమానులు అశిస్తున్నారు.

    కోహ్లి తన చివరి సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై సాధించాడు. అప్పటి నుండి కోహ్లి 36 ఇన్నింగ్స్‌లలో కేవలం 26.2 సగటుతో 917 పరుగులు మాత్రమే సాధించాడు.

    విరాట్ కోహ్లీ

    కోహ్లీ సాధించిన రికార్డులివే

    ఆస్ట్రేలియాపై 20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 48.05 సగటుతో 1,682 పరుగులు చేశాడు.ఇందులో ఏడు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అస్ట్రేలియాపై కోహ్లీ అత్యధికంగా 169 పరుగులను చేశాడు. సొంతగడ్డపై కోహ్లీ 11 ఇన్నింగ్స్‌లలో 33.00 సగటుతో 330 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉంది.

    2017లో స్వదేశంలో జరిగిన చివరి సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఆసీస్‌ను ఓడించింది. కోహ్లి ఈ సిరీస్‌లో చెత్త రికార్డును మూట కట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌లో 9.20 సగటుతో 46 పరుగులను మాత్రమే చేశాడు.

    కోహ్లీ మొత్తం 104 టెస్టు మ్యాచ్ లను ఆడాడు. 48.90 సగటుతో 8,119 పరుగులు చేశాడు.ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    క్రికెట్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    విరాట్ కోహ్లీ

    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    నిరాశతో ఉంటే ముందుకెళ్లలేం.. సెంచరీపై కోహ్లీ స్పందన క్రికెట్
    రికార్డుల మోత మోగించిన కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్
    విరాట్ నీది మరో లెవల్ ఇన్నింగ్స్ : ఏబీ డివిలియర్స్ క్రికెట్

    క్రికెట్

    రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీమిండియా
    దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్ టీమిండియా
    హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన డేవిడ్ మిల్లర్ ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025