NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 
    తదుపరి వార్తా కథనం
    AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 
    భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన

    AUS vs IND: భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌.. 13 మందితో ఆసీస్ జట్టు ప్రకటన 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 10, 2024
    09:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది.

    పెర్త్‌లో జరగనున్న తొలి టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టులోకి నూతన ఆటగాడు నాథన్ మెక్‌స్వీనే మొదటి టెస్టుకు ఎంపికయ్యాడు.

    భారత్-ఏతో జరిగిన అనధికారిక టెస్టుల సిరీస్‌లో మంచి ప్రదర్శనతో మెక్‌స్వీనే ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

    కామెరూన్ గ్రీన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో ఆడతారా లేదా అనే సందేహం ఇంకా కొనసాగుతోంది.

    Details

    ఆసీస్ జట్టు ఇదే

    ఆసీస్-ఏపై సీరీస్‌లో ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నందున, అభిమానులు కేఎల్ రాహుల్ స్థానంలో జురెల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.

    తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు

    పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్

    Details

    టీమిండియా జట్టు ఇదే

    రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

    రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా
    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    తాజా

    Brain dead: బ్రెయిన్ డెడ్ అయిన జార్జియా మహిళ.. కడుపులో ఉన్న పిండాన్ని బతికించేందుకు వైద్యం జార్జియా
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు తెలంగాణ
    SCR:ప్రయాణికులకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్..చ‌ర్ల‌ప‌ల్లి- విశాఖ‌పట్టణం మ‌ధ్య  ప్ర‌త్యేక రైళ్లు  ప్రత్యేక రైళ్లు
    NTR Birthday: ఎన్టీఆర్ బర్త్‌డే గిఫ్ట్‌గా హృతిక్ సర్ప్రైజ్‌..'వార్ 2' నుంచి మాస్ అప్‌డేట్ రెడీ!  జూనియర్ ఎన్టీఆర్

    ఆస్ట్రేలియా

    Pakistan team: పాకిస్థాన్ జట్టుపై మరోసారి విరుచుకుపడ్డ ఐస్‌లాండ్ క్రికెట్  పాకిస్థాన్
    David Warner : డేవిడ్ వార్నర్ సంచలన రికార్డు.. ఆసీస్ తరుపున రెండో ఆటగాడిగా!  డేవిడ్ వార్నర్
    3rd Umpire Stuck In Lift!:ఇదేం కర్మరా బాబు.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! పాకిస్థాన్
    David Warner: షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్  డేవిడ్ వార్నర్

    బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ

    ధర్మశాలలో మూడో టెస్టు జరగడం అనుమానమే..! క్రికెట్
    రాణించిన అక్షర్, టీమిండియా 400 పరుగులకు ఆలౌట్ క్రికెట్
    విజృంభించిన స్పిన్నర్లు, మొదటి టెస్టులో టీమిండియా ఘన విజయం క్రికెట్
    భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్ట్ వేదిక మార్పు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025