NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు
    పృథ్వీ షా కేసు పెట్టిన స్వప్నా గిల్

    ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 06, 2023
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా క్రికెటర్ పృథ్వీషా మరోసారి క్రికేటేతర కారణాలతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్లో 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అడుతున్న ఈ స్టార్ ప్లేయర్ పై ముంబైలో కేసు నమోదైంది. అతనిపై ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ వేధింపుల కేసు పెట్టింది.

    ఫిబ్రవరిలో సప్నా గిల్, పృథ్వీ షా స్నేహితుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.

    ఈ ఘటన తర్వాత పృథ్వీ షా, అతని స్నేహితులు తనను వేధించి, దాడి చేశారని ఆమె ఆరోపించింది. తాజాగా ఈ ఘటనపై అంధేరి మేజిస్ట్రేట్ 66 కోర్టులో పృథ్వీ షా ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద కేసు నమోదు చేశారు.

    పృథ్వీ షా

    బ్యాట్‌తో కొట్టారని ఆరోపించిన సప్నా గిల్

    పృథ్వీ షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ పై కూడా కేసు నమోదైంది. ఈ ఇద్దరు కలిసి తనను బ్యాట్ కొట్టారని స్వప్నా గిల్ ఆరోపించినట్లు సమాచారం.

    ఈ కేసు విచారణ ఏప్రిల్ 17న జరగనుంది. గతంలో పృథ్వీషా, అతని స్నేహితులపై ఆమె దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో సప్నా గిల్ సహా, అమె స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చి ఆమె తిరిగి పృథ్వీ షా కేసు పెట్టడం గమనార్హం.

    డోపింగ్‌ కారణంగా ఈ ఆటగాడిపై బీసీసీఐ 2019లో 8 నెలలు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    టీమిండియా

    టీమిండియాకి పెద్ద షాక్.. జస్ప్రిత్ బుమ్రా టెస్టులకు దూరం క్రికెట్
    సంచలన చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట్
    రెండో టెస్టుపై కన్నేసిన టీమిండియా క్రికెట్
    రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    క్రికెట్

    వరల్డ్ కప్ కోసం సర్జరీని వాయిదా వేసుకున్న శ్రేయాస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్
    టెన్త్ క్లాస్ మార్క్ షీట్‌ను షేర్ చేసిన విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్ ఐర్లాండ్
    IPL 2023: పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025