NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం
    తదుపరి వార్తా కథనం
    ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందన్న రమీజ్ రాజా

    ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2023
    12:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వదేశంలో టీమిండియాను ఓడించడం విదేశీ టీమ్ లకు ఓ కలగా మారుతోంది. భారత్ ను ఓడించాలని దిగ్గజ టీంలు, లెజెండరీ ఆటగాళ్లు కలలు కన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. 1996లో మొదలై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 2004 లో మాత్రమే టీమిండియా స్వదేశంలో ఓడిపోయింది.

    తాజాగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా దారుణ ఓటములను మూటగట్టుకుంటున్నది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజా రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఢిల్లీ టెస్టు ముగిశాక రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడారు. స్వదేశంలో భారత్ ను ఓడించడం దాదాపు ఆసాధ్యమని చెప్పారు.

    రమీజ్ రాజా

    సమిష్టి కృషితో టీమిండియా రాణిస్తోంది

    జడేజా, అశ్విన్ అద్భుత బౌలింగ్ అదరగొడుతున్నారని, ఒకవేళ వారిద్దరు లేకుంటే ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉండేదని రమీజ్ రాజా తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆశలు వదలుకోవాలని, నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో ఆసీస్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడ్డారన్నారు.

    కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణిస్తున్నాడని, అక్షర్ పటేల్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని, జట్టు సభ్యులు మొత్తం గెలవడానికి కృషి చేశారని రమీజ్ రాజా తెలియజేశారు.

    ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-0 అధిక్యంలో నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం

    క్రికెట్

    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ICC మహిళల T20 ప్రపంచ కప్: బంగ్లాదేశ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ఉమెన్ టీ20 సిరీస్
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ బీసీసీఐ
    దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన వెస్టిండీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025