NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్
    ఆంధ్రా 2వ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అవేష్ ఖాన్

    ఆంధ్రాపై విజయం సాధించి సెమీస్‌కు చేరిన మధ్యప్రదేశ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2023
    05:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్ ఆంధ్రపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. రికీభుయ్, కరణ్ షిండేల సెంచరీలతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులు చేసింది. అయితే 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 93 ​​పరుగులకే ఆలౌటైంది.

    భుయ్ 149, షిండే 110 పరుగులు చేసి 265 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ లో భారీ పరుగులు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బౌలర్ అగర్వాల్ 4/72తో నిలిచారు. అదేవిధంగా అవేష్ ఖాన్ కీలక వికెట్లు తీశారు.

    హనుమ విహారికి మొదటి ఇన్నింగ్స్‌లో మణికట్టు ఫ్రాక్చర్ అయింది. ఎడమ చేతితో బ్యాటింగ్ దిగి 2వ ఇన్నింగ్స్‌లో ఆంధ్రా తరఫున పోరాటం చేశాడు.

    రికీ భుయ్

    ఎఫ్‌సి క్రికెట్లో 14వ సెంచరీని నమోదు చేసిన రికీ భుయ్

    ఆంధ్ర వికెట్ కీపర్-బ్యాటర్ రికీ భుయ్ ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించాడు. అతను 250 బంతుల్లో 149 పరుగులు చేసి ఎఫ్‌సి క్రికెట్లో 14వ సెంచరీని చేసిన ఆటగాడిగా నిలిచాడు. భుయ్ ఇప్పటివరకు 61 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 3,828 పరుగులు చేశాడు. 2022-23 రంజీ సీజన్ 43.64 సగటుతో 611 పరుగులు చేశాడు.

    ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో షిండే 264 బంతుల్లో 110 పరుగులు చేశాడు. షిండే ఎఫ్‌సి క్రికెట్లో తన మూడో సెంచరీని నమోదు చేశాడు.

    మధ్య ప్రదేశ్ తరుపున శుభంవర్మ 8 మ్యాచ్‌లు ఆడి 44.25 సగటుతో 531 పరుగులు చేశాడు. అదే విధంగా దూబే 2022-23 రంజీలో 4వ అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రంజీ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రంజీ ట్రోఫీ

    అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి క్రికెట్
    ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్ క్రికెట్
    కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్ క్రికెట్
    ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక క్రికెట్

    క్రికెట్

    టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్ టీమిండియా
    మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం క్రీడలు
    Women's Under 19 T20 World Cup ఫైనల్లో ఇండియా భారత్ మహిళల క్రికెట్ జట్టు
    27 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం ఇంగ్లండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025