
PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. రెండో క్వాలిఫయర్లో ముంబయి ఇండియన్స్పై ఘన విజయం సాధించి, ఆర్సీబీతో తలపడేందుకు సిద్ధమైంది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబయి ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి గెలుపొందింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 87* పరుగులు చేసి అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. ఈ విజయంతో పంజాబ్ ఐపీఎల్ చరిత్రలో రెండోసారి ఫైనల్కు అడుగుపెట్టింది
ఫలితంగా మంగళవారం జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం పోటీపడనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐదు వికెట్ల తేడాతో పంజాబ్ గెలుపు
Pressure's loud. Those maximums were louder 🚀
— IndianPremierLeague (@IPL) June 1, 2025
🎥 Captain Shreyas Iyer puts #PBKS on the brink of a seat in the GRAND FINAL ❤
Updates ▶ https://t.co/vIzPVlDqoC#TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @ShreyasIyer15 pic.twitter.com/tTiXcELxoG