NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు
    తదుపరి వార్తా కథనం
    ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు
    ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు

    ICC New Rule : ఓవర్ల మధ్య ఆలస్యమైతే ఐదు పరుగుల పెనాల్టీ.. ఐసీసీ కొత్త నిబంధనలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 22, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మరో నూతన విధానాన్ని తీసుకొచ్చింది.

    మునపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండాలి.

    ఒకవేళ ఆలస్యం చేస్తే పరుగుల పెనాల్టీ పడనుంది. ఇలా చేసిన మొదటి, రెండు సార్లు వార్నింగ్ ఇస్తారు.

    మూడోసారి మళ్లీ రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ వేయనున్నారు.

    రాబోయే డిసెంబర్ నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

    Details

    రేపటి నుంచి ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య టీ20 సిరీస్

    అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

    వన్డేలు, టీ20లలో బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవర్ పూర్తి చేశాక ఒక నిమిషంలో మరో ఓవర్ వేయాలి.

    ఈ మేరకు కొత్తగా 'స్టాప్ క్లాక్' విధానాన్ని తీసుకొచ్చింది.

    ఒకవేళ సకాలంలో బౌలింగ్ జట్టు ఈ నిబంధనలను మూడుసార్లు ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు దక్కనున్నాయి.

    ఇదిలా ఉండగా, రేపటి నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    క్రికెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఐసీసీ

    డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ? క్రికెట్
    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ క్రికెట్
    WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ టీమిండియా
    అమెరికా,వెస్టిండీస్‌లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ! టీ20 వరల్డ్‌కప్ వేదికలో మార్పు..! క్రికెట్

    క్రికెట్

    క్రికెట్: అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టీమిండియా  టీమిండియా
    ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే  ఉత్తర్‌ప్రదేశ్
    ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా  ఆసియా క్రీడలు 2023
    IND vs AUS రెండో వన్డే: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే కష్టమే  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025