NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!
    తదుపరి వార్తా కథనం
    భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!
    వన్డే వరల్డ్ కప్ నిర్వహణపై పాక్ షరతు

    భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 31, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023 జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు లేనట్లే అని తెలుస్తోంది.

    ఇప్పటికే విడుదలైన ఐసీసీ షెడ్యుల్ ప్రకారం భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్, పాకిస్థాన్ లో ఆసియా కప్ టోర్నమెంట్‌లు జరగాల్సి ఉంది.

    ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌తో చర్చలు జరుపుతున్నాయి.

    పాక్ లో ఆసియా కప్ ను నిర్వహిస్తే టీమిండియా అక్కడికి రాదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్ లో తటస్థ వేదికలపైనే తాము ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇప్పటికే స్పష్టం చేశారు.

    పాక్

    తటస్థ వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించాలి

    కాకపోతే ప్రపంచ కప్ లో ఆడేందుకు వీరు ఓ కొత్త షరతులను పెట్టారు. పాక్ టీం కూడా వన్డే వరల్డ్ కప్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్ లను బంగ్లాదేశ్ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లోని నిర్వహించాలంటూ షరతును విధించినట్లు తెలిసింది.

    ఒకవేళ బీసీసీఐ తమ జట్టును ఆసియా కప్ కోసం పాక్ కు పంపించకపోతే తాము కూడా ప్రపంచ కప్ మ్యాచ్ ల కోసం భారత్ కు రామని, తమకు కూడా తటస్థ వేదికలపైనే నిర్వహిస్తే వస్తామని చెబుతున్నట్లు పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.

    అయితే ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    క్రికెట్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పాకిస్థాన్

    రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా? అంతర్జాతీయం
    పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా ప్రపంచం
    పోలీస్ హెడ్ ఆఫీస్‌పై ఉగ్రదాడి; 9మంది మృతి ఉగ్రవాదులు
    ఆ ఇద్దరు ఉంటే టీమిండియాను ఓడించడం ఆసాధ్యం క్రికెట్

    క్రికెట్

    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? పాకిస్థాన్
    శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్
    సూర్యకుమార్‌కు అవకాశమిస్తే.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు : యూవీ సూర్యకుమార్ యాదవ్
    జడేజాకు బంఫరాఫర్ ప్రకటించిన బీసీసీఐ జడేజా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025