NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ
    క్రీడలు

    టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ

    టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 09, 2023, 02:13 pm 1 నిమి చదవండి
    టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ
    కెప్టెన్ రోహిత్ శర్మకు క్యాప్‌ను అందించిన ప్రధాని మోదీ

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకరి టెస్టు అహ్మదాబాద్‌లో జరుగుతోంది. తొలి మూడు టెస్టులో రెండింటిలో నెగ్గిన భారత్ 2-0తో అధిక్యంలో నిలిచింది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగు పెట్టనుంది. ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియంగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు ప్రత్యేక అతిథులుగా ప్రధాని మోదీ, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హాజరయ్యారు. ఇక మ్యాచ్‌కు ముందు అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. ఇరు దేశాల ప్రధానులు తమ కెప్టెన్లకు క్యాప్‌లను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లతో కలిసి మోదీ, ఆంథోని అల్బనీస్ లు అభివాదం పలికారు

    మోదీకి ఆటగాళ్లను పరిచయం చేసిన కెప్టెన్ రోహిత్‌శర్మ

    ఇండియా - ఆస్ట్రేలియా మ‌ధ్య స్నేహ సంబంధాలు మొద‌లై 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్ టెస్ట్‌కు మోదీ, ఆల్బ‌నీజ్ హాజ‌ర‌య్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారత ఆటగాళ్లందరినీ ప్రధాని మోదీకి పరిచయం చేశారు. ఈ మ్యాచ్‌లో ‌టాస్ నెగ్గిన స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పు చేసింది. మొహమ్మద్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చి.. అతడి స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకుంది. ఆస్ట్రేలియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 60 ఓవర్లలో 146 పరుగులు చేసి రెండు వికెట్లను కోల్పోయింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    క్రికెట్
    టీమిండియా

    క్రికెట్

    బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ! ఐపీఎల్
    అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్! రోహిత్ శర్మ
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు విరాట్ కోహ్లీ
    కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ టీమిండియా

    టీమిండియా

    WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ ఐసీసీ
    అతడు మా జట్టులో కీలకమైన ఆటగాడు.. ఆసీస్ ప్రధాన కోచ్ ఆస్ట్రేలియా
    డబ్ల్యూటీసీ ఫైనల్ కు తుది జట్టును ప్రకటించిన రవిశాస్త్రి క్రికెట్
    వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం! ఐసీసీ

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023