NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర
    తదుపరి వార్తా కథనం
    రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర
    సెమీస్‌కు అర్హత సాధించిన సౌరాష్ట్ర

    రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరిన సౌరాష్ట్ర

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్‌పై 71 పరుగుల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించి, సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లింది.

    రాజ్‌కోట్‌లో సౌరాష్ట్ర టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పార్త్ భుట్ సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 303 పరుగులు చేసింది. పంజాబ్ తరుపున ప్రభ్ సిమ్రాన్ సింగ్, నమన్ ధీర్ సెంచరీలతో చెలరేగడంతో పంజాబ్ 431 పరుగులు చేసింది. మన్ దీప్ 45 పరుగులు చేయడంతో పంజాబ్ రెండో ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైంది.

    సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో పార్థ్ భుట్ ఫస్ట్ క్లాస్ తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. అదేవిధంగా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 8 వికెట్లు తీసి సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించారు.

    ధర్మేంద్రసింగ్ జడేజా

    ధర్మేంద్రసింగ్ జడేజా అద్భుత ప్రదర్శన

    సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అర్పిత్ వాసవాడ (77), చిరాగ్ జానీ (77), ప్రేరక్ మన్కడ్ (88) అర్ధ సెంచరీలు చేశారు. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (126), నమన్ ధీర్ (131) సెంచరీలతో చెలరేగి సత్తా చాటాడు.

    సౌరాష్ట్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగులతో సహా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 37 వికెట్లతో, ఈ సీజన్‌లో సౌరాష్ట్ర తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

    పంజాబ్ కెప్టెన్ మనదీప్ సింగ్ మొదటి, రెండో ఇన్నింగ్స్‌లో 91, 45 స్కోర్ చేసి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రంజీ ట్రోఫీ
    క్రికెట్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రంజీ ట్రోఫీ

    అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి క్రికెట్
    ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్ క్రికెట్
    కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్ క్రికెట్
    ఉత్తరాఖండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరిన కర్ణాటక క్రికెట్

    క్రికెట్

    రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్ ఇంగ్లండ్
    రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీమిండియా
    దక్షిణాఫ్రికా సిరీస్‌పై‌ కన్నేసిన షఫాలీ వర్మ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    షాహీన్ అఫ్రిది ముందు బుమ్రా పనికి రాడు: పాక్ మాజీ ప్లేయర్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025