LOADING...
IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

IND vs NZ: రాణించిన శ్రేయస్ అయ్యర్, హార్ధిక్..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2025
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచులో భారత్- న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులు, హార్ధిక్ పాండ్యా 45 పరుగులతో రాణించడంతో భారత్ 249 పరుగులు చేయగలిగింది.

Details

5 వికెట్లతో చెలరేగిన హెన్సీ

ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (15), గిల్(2), విరాట్ కోహ్లీ (11) కేఎల్ రాహుల్ (23) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్సీ 5 వికెట్లతో చెలరేగడంతో భారత తక్కువ పరుగులకే వెనుతిరిగింది. న్యూజిలాండ్ గెలుపునకు 250 పరుగులు అవసరం