NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 
    తదుపరి వార్తా కథనం
    నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 
    నల్లటి ఆర్మ్ బ్యాండ్స్ ధరించిన టీమిండియా ప్లేయర్లు

    నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.

    పిచ్ కండిషన్స్, వాతావరణ మార్పుల కారణంగా బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడం వల్ల ఒకే స్పిన్నర్ తో బరిలోకి దిగుతున్నామని రోహిత్ పేర్కొన్నారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.

    ముఖ్యంగా అందరూ ఉహించిన విధంగానే టీమిండియా ఎక్స్ ట్రా పేసర్ శార్ధూల్ ఠాకూర్ తో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచులో ఇరుజట్ల ప్లేయర్లు నల్లటి అర్మ్ బ్యాండ్లు ధరించి స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు.

    Details

    మృతులకు నివాళులర్పించిన ఇరు జట్ల ప్లేయర్లు

    గత శుక్రవారం ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో సూమారు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు.

    ఈ ప్రమాదంలో మరణించిన బాధితులకు నివాళులర్పిస్తూ టీమిండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా నల్లటి బ్యాండ్లు ధరించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

    ప్రస్తుతం ఆస్ట్రేలియా 99 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్, షమీ, శార్దుల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    టీమిండియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్

    టీమిండియా

    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ క్రికెట్
    ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..! క్రికెట్
    IND vs AUS: సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపెవరిదో..! క్రికెట్
    వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఫిక్స్..! క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025