NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 
    తదుపరి వార్తా కథనం
    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 
    ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా

    పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2023
    07:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అక్టోబర్ 15న తలపడే అవకాశం ఉన్నట్లు క్రిక్ బజ్ రిపోర్టు వెల్లడించింది.

    వరల్డ్ కప్ లో భాగంగా హైదారాబాద్ లోనూ పాకిస్థాన్ టీమ్ మ్యాచ్ లు ఆడనుంది. దీనిపై అధికారిక షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది.

    అక్టోబర్ 5 నుంచి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ త్వరలోనే ప్రకటించనున్నారు.

    Details

    నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్  

    వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు కూడా బోర్డు వర్గాలు చెప్పినట్లు క్రికెజబ్ స్పష్టం చేసింది. ఇండియాలో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపై పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    పాకిస్థాన్ తన మ్యాచ్ లను హైదరాబాద్, అహ్మదాబాద్, చైన్నై, బెంగళూర్ లలో ఆడనుంది. కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి.

    వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం వారి మధ్య 48 మ్యాచ్ లు జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    టీమిండియా

    ODI Tickets: 10 నుంచి విశాఖ వన్డే టికెట్ల అమ్మకం క్రికెట్
    బస్సులో టీమిండియా క్రికెటర్ల హోలీ సెలబ్రేషన్స్ క్రికెట్
    టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మకు టోఫిని అందించిన ప్రధాని మోదీ క్రికెట్
    లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చేసిందోచ్..! క్రికెట్

    క్రికెట్

    IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే గుజరాత్ టైటాన్స్
    శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్ ఐపీఎల్
    పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్
    NZ VS SL 2nd T20: విధ్వంసకర బ్యాటింగ్‌తో విజృంభించిన స్టీఫర్ శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025