LOADING...
IND vs SA : సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి వన్డేలో సూపర్ విక్టరీ
సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి మ్యాచులో టీమిండియా సూపర్ విక్టరీ

IND vs SA : సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి వన్డేలో సూపర్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
08:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖ వేదికగా సౌతాఫ్రికా జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (116*) సూపర్ సెంచరీ సాధించగా, రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) హాఫ్ సెంచరీలతో చెలరేగార. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు కైవసం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

Advertisement