NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!
    తదుపరి వార్తా కథనం
    అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!
    అరంగ్రేటం మ్యాచులో ఎక్కువ పరుగులు చేసిన ధావన్

    అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా పేయర్లు వీరే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2023
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పటివరకూ టెస్టు క్రికెట్ లో ఎన్నో గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్‌మెన్స్ చాలామందే ఉంటారు. వారంతా మైదానంలో పరుగుల వర్షం కురిపించి, ఎన్నో రికార్డులను సాధించారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో పరుగుల సాధించాలంటే బ్యాటర్ కు చాలా ఓపిక ఉండాలి.

    ఇప్పటివరకూ అరంగేట్రం టెస్టు మ్యాచులోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలామందే ఉంటారు. ప్రస్తుతం టాప్ 3 బ్యాటర్ల గురించి తెలుసుకుందాం.

    భారత మాజీ ఆటటగాడు లాలా అమర్ నాథ్ ఈ జాబితాలో మూడోస్థానంలో నిలిచాడు. 1933 డిసెంబర్ 15న ఇంగ్లండ్ పై టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచులో లాలా రెండు ఇన్నింగ్స్ లో కలిసి 156 పరుగులు చేశాడు. మొత్త 24 మ్యాచులు ఆడిన అతను 878 పరుగులు చేశాడు.

    Details

    మొదటి స్థానంలో శిఖర్ ధావన్

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 2013న కోల్‌కతాలో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశారు.

    మొదటి మ్యాచులోనే సెంచరీ చేసి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ 39 టెస్టులు ఆడి 2679 పరుగులు చేశాడు.

    టీమిండియా తరుపున అరంగ్రేటం టెస్టులో అత్యధిక పరుగులు చేసి శిఖర్ ధావన్ సంచలన రికార్డు సృష్టించాడు.

    ధావన్ 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో అరంగ్రేటం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ధావన్ 187 పరుగులు సాధించి సత్తా చాటాడు. మొత్తం 34 టెస్టులు ఆడిన శిఖర్ ధావన్ 2315 పరుగులు చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌
    IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌! ముంబయి ఇండియన్స్

    టీమిండియా

    మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ క్రికెట్
    లెజెండ్ లీగ్ 2023 విన్నర్‌గా ఆసియా లయన్స్ క్రికెట్
    సెహ్వాగ్‌ని బ్యాట్‌తో కొడతానని హెచ్చరించిన సచిన్ టెండుల్కర్ క్రికెట్
    ఆస్ట్రేలియాతో చివరి వన్డే.. జట్టులో కీలక మార్పు..! క్రికెట్

    క్రికెట్

    జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై!  ఇంగ్లండ్
    కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ టీమిండియా
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు విరాట్ కోహ్లీ
    అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్! రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025