NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!
    తదుపరి వార్తా కథనం
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!
    ఓవల్ క్రికెట్ మైదానం

    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పిచ్ పై కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

    టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తుదిపోరు కోసం ఐసీసీ ఏకంగా రెండు పిచ్ లను రెడీ చేసింది. ఈ విషయం తెలియగానే అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

    వాస్తవానికి ఐసీసీ రెండు పిచ్ లు తయారు చేయడం వెనుక వేరే కోణం దాగి ఉంది. ప్రస్తుతం చమురు ధరల పెంపుపై ఇంగ్లాండ్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

    ఈ నేపథ్యంలో కొంతమంది నిరసనకారులు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పిచ్‌ను ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

    Details

    ఓవల్ క్రికెట్ మైదానానికి భారీ భద్రత

    ఫైనల్స్ కు ముప్పు ఉన్న కారణంగా ఓవల్ క్రికెట్ మైదానానికి భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అదే విధంగా ఐసీసీ నిబంధన 6.4 లో మార్పులు చేసి ప్రత్యామ్నాయ పిచ్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

    పిచ్ పై ఆందోళన కారులు దాడి చేస్తే.. అది ఆడటానికి పనికి వస్తుందో లేదో ఓ అంచనాకు వస్తారు. ఒకవేళ పిచ్ కండిషన్ బాగలేకపోతే ప్రత్యామ్నాయ పిచ్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.

    ముఖ్యంగా పిచ్ దెబ్బతిన్న సమయంలో ఇరు జట్ల కెప్టెన్లయిన రోహిత్, కమిన్స్ నిర్ణయం ఆధారంగా ఆటను కొనసాగించడమా..? లేదా రద్దు చేయడమా? అనేది నిర్ణయిస్తారు.

    నేడు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్

    క్రికెట్

    ముంబై విజయం తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో వచ్చిన మార్పులివే! ఐపీఎల్
    జాసన్ రాయ్ కీలక నిర్ణయం.. డబ్బు కోసం ఇంగ్లండ్ జట్టుకు గుడ్ బై!  ఇంగ్లండ్
    కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ టీమిండియా
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025