NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
    తదుపరి వార్తా కథనం
    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
    ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడిన మహ్మద్ కైఫ్

    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2023
    02:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

    ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆస్ట్రేలియా జట్టును ఉద్ధేశించి మాట్లాడారు. రోహిత్ సేనను చూసి ఆస్ట్రేలియా భయపడుతోందని, సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని తెలిపారు.

    కైఫ్

    18 మంది ప్లేయర్లతో ఆస్ట్రేలియా ఎప్పుడు రాలేదు

    ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో భారత్ పర్యటనకు వచ్చిందని, టీమిండియా సిరీస్ అంటే వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో చెప్పడానికే ఇదొక్కటి చాలని, గతంలో ఎప్పుడూ కూడా 18 మంది ప్లేయర్లతో ఆసీస్ ఇండియాకు వచ్చింది లేదని మహ్మద్ కైఫ్ తెలిపారు.

    గబ్బాలో అడినప్పుడు విరాట్ కోహ్లీ లేడని, కానీ ఇప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టేనని, కానీ టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని కైఫ్ తెలియజేశారు. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్ రాణించగలరని కైఫ్ ధీమా వ్యక్తం చేశారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్
    క్రికెట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    ఆస్ట్రేలియాకు భారీ షాక్, తొలిటెస్టుకు ఆల్ రౌండర్ దూరం క్రికెట్

    క్రికెట్

    ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం ఐసీసీ
    రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ టీమిండియా
    రెండో వన్డేలో సౌతాఫ్రికాతో సమరానికి సిద్ధమైన ఇంగ్లండ్ ఇంగ్లండ్
    రెండో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025