NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
    క్రీడలు

    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది

    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 04, 2023, 02:12 pm 1 నిమి చదవండి
    టీమిండియాను చూసి ఆసీస్ భయపడుతోంది
    ఆస్ట్రేలియా జట్టు గురించి మాట్లాడిన మహ్మద్ కైఫ్

    టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటీ పడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ కోసం రెండు జట్లు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ప్యాట్ కమిన్స్ బృందం.. గతంలో ఎన్నడూ లేని విధంగా 18 మంది సభ్యులతో భారత పర్యటనకు వచ్చింది. ఆసీస్ ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆస్ట్రేలియా జట్టును ఉద్ధేశించి మాట్లాడారు. రోహిత్ సేనను చూసి ఆస్ట్రేలియా భయపడుతోందని, సొంతగడ్డపై టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని తెలిపారు.

    18 మంది ప్లేయర్లతో ఆస్ట్రేలియా ఎప్పుడు రాలేదు

    ఆస్ట్రేలియా 18 మంది సభ్యులతో భారత్ పర్యటనకు వచ్చిందని, టీమిండియా సిరీస్ అంటే వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో చెప్పడానికే ఇదొక్కటి చాలని, గతంలో ఎప్పుడూ కూడా 18 మంది ప్లేయర్లతో ఆసీస్ ఇండియాకు వచ్చింది లేదని మహ్మద్ కైఫ్ తెలిపారు. గబ్బాలో అడినప్పుడు విరాట్ కోహ్లీ లేడని, కానీ ఇప్పుడు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని, ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టేనని, కానీ టీమిండియాను ఓడించడం అంత సులువేమీ కాదని కైఫ్ తెలియజేశారు. అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్ రాణించగలరని కైఫ్ ధీమా వ్యక్తం చేశారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    క్రికెట్
    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    తాజా

    ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం భూకంపం
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    మార్చి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    క్రికెట్

    నెదర్లాండ్స్ తరుపున ఆడనని స్పష్టం చేసిన డచ్ బాక్సర్ బాక్సింగ్
    IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్ టీమిండియా
    NZ vs SL: డబుల్ సెంచరీతో విజృంభించిన కేన్ మామా, హెన్రీ నికోల్స్ న్యూజిలాండ్

    ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్

    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    రెండో టెస్టు: ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా ఘన విజయం అరుణ్ జైట్లీ స్టేడియం
    రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలానికి అల్లాడిపోయిన ఆస్ట్రేలియా జడేజా

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023