NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన
    తదుపరి వార్తా కథనం
    లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన
    రింకూసింగ్, జైస్వాల్

    లేట్ చేయకుండా ఆ ఇద్దరిని టీమిండియాకు ఆడించాలి : బీసీసీఐకి హర్భజన్ సూచన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2023
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారు సద్వినియోగం చేసుకొని మెరుగ్గా రాణిస్తున్నారు.

    ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జైస్వాల్, కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్ మెన్స్ రింకూ సింగ్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. మ్యాచ్- మ్యాచ్ కు రాటుదేలుతూ ఒంటిచెత్తో జట్టును గెలిపిస్తున్నారు.

    ఈ సీజన్లో 13 మ్యాచులు ఆడిన జైస్వాల్ 575 పరుగులు చేశాడు. అదే విధంగా రింకూ సింగ్ 507 పరుగులు చేశాడు. ఎలాంటి బౌలర్ అయినా వీరిద్దరూ ధీటుగా ఎదుర్కొన్ని ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

    టీమిండియాకు ఈ ఇద్దరిని ఎంపిక చేయాలని బీసీసీఐని టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ సూచించాడు.

    Details

    రింకూసింగ్, జైస్వాల్ కు జాతీయ జట్టులో అవకాశం కల్పించాలి

    రింకూసింగ్, జైస్వాల్ ని జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని హర్భజన్ తెలియజేశారు. ఇదివరకే ఈ ఇద్దరిని టీమిండియాకు తరుపున అవకాశం ఇవ్వాలని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించిన విషయం తెలిసిందే.

    ఐపీఎల్ ప్రదర్శన కారణంగానే అజింక్య రహానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అర్హత సాధించాడు.

    సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఐపీఎల్

    IPL 2023లో రోహిత్ శర్మ ప్లాప్ షో ముంబయి ఇండియన్స్
    IPL 2023: మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ రాణిస్తాడా? ముంబయి ఇండియన్స్
    రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ రోహిత్ శర్మ
    చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల విజృంభణ; కేకేఆర్ లక్ష్యం 180పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్

    క్రికెట్

    వన్డే ప్రపంచకప్ ఫైనల్ క్వాలిఫయర్‌లో యూఎస్‌కు స్థానం ప్రపంచం
    వారెవ్వా.. అడమ్‌ మిల్న్ స్పీడ్‌కు బ్యాట్ రెండు ముక్కలు న్యూజిలాండ్
    టీమిండియా మాజీ ఓపెనర్ మృతి టీమిండియా
    ఢిల్లీ క్రికెటర్ ఫృథ్వీ షా పై వేధింపుల కేసు నమోదు టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025