NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 
    తదుపరి వార్తా కథనం
    ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 
    వరల్డ్ కప్ వేదికలను తనిఖీ చేందుకు ఇండియాకు వస్తున్న పాకిస్తాన్ ప్రతినిధి

    ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    07:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

    వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు కూడా భారతదేశం వస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతా విషయాన్ని పరిశీలించేందుకు వరల్డ్ కప్ మ్యాచులు మొదలవ్వడానికి ముందే పాక్ భద్రతా ప్రతినిధి ఇండియా రానున్నారు.

    పాకిస్థాన్ ఆడే మైదానాల్లో భద్రత గురించి తనిఖీ చేయనున్నారు. క్రికెటర్లు, మీడియా వాళ్ళు, అభిమానుల భద్రత కోసం తనిఖీ ఉంటుందని పీసీబీ భద్రతా ప్రతినిధి వెల్లడి చేసారు.

    Details

    తనిఖీ ఒక సాధారణ ప్రక్రియ 

    ఇలాంటి తనిఖీలు నిర్వహించినపుడు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులను గుర్తిస్తే, ఐసీసీ, బీసీసీఐలకు నివేదిక పంపుతామని పీసీబీ ప్రతినిధి తెలియజేసారు.

    కేవలం క్రికెట్ కోసమే కాకుండా, వేరే గేమ్స్ కోసం ఇండియా రావాలనుకుంటే ఇలాంటి తనిఖీ ఖచ్చితంగా ఉంటుందని, ఇది సాధారణ ప్రక్రియ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ భద్రతా ప్రతినిధి అన్నారు.

    అదలా ఉంచితే, వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 15వ తేదీన అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    భారతదేశం
    బీసీసీఐ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    క్రికెట్

    6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ మ్యాచులో శ్రీలంక బోణీ శ్రీలంక
    యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం యాషెస్ సిరీస్
    బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు జింబాబ్వే
    బంగ్లాదేశ్ చిత్తు.. ఉమెన్స్ ఆసియా కప్ విజేతగా భారత్ టీమిండియా

    భారతదేశం

    సరిహద్దులో డ్రాగన్ కవ్వింపులు.. భారీగా అణ్వస్త్రాలను పోగేసుకున్న చైనా  చైనా
    మా దేశంలో ఉన్న ఆ ఒక్క భారతీయ జర్నలిస్టు వెళ్లిపోవాల్సిందే: చైనా  చైనా
    భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు వేళాయేరా.. రిటర్నింగ్‌ ఆఫీసర్ గా జమ్మూ కశ్మీర్‌ సీజే ఎన్నికలు
    మరో ఐదు రోజులు నిప్పులు చిమ్మనున్న భానుడు.. జాడలేని వర్షాలు వాతావరణ మార్పులు

    బీసీసీఐ

    ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ భారత్ మహిళల క్రికెట్ జట్టు
    ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్ క్రికెట్
    బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది క్రికెట్
    Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025