NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?
    ఉమెన్స్ ఐపీఎల్ లో ఐదు జట్లు పాల్గొననున్నాయి

    ఐపీఎల్ ఉమెన్స్ ప్లేయర్ల వేలం తేదీలు ఖరారు..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవలే ఫ్రాంచేజీల వేలం ముగిసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ప్రస్తుతం మరో ప్రక్రియకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 11న న్యూఢిల్లి లేదా ఫిబ్రవరి 13న ముంబైలో జరిగే అవకాశం ఉందని ESPN cricinfo నివేదించింది.

    భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ ముంబైలో రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    WPL 2023లో లక్నో, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌ జట్లు పాల్గొంటాయి. ఈ సీజన్‌లో 22 మ్యాచ్ లు జరగనున్నాయి. ఒక్కో జట్టుకు 15 నుంచి 18 మంది ఆటగాళ్లు ఉండనున్నారు

    ఉమెన్స్ ఐపీఎల్

    అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రూ. 1,289 కోట్లు

    ఫిబ్రవరి మొదటి వారంలో వేలం నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. రెండు కారణాల వల్ల ఇది చాలా వరకు వాయిదా పడింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2023 ముగిసిన ఒక వారం తర్వాత ఉమెన్స్ ఐపీఎల్ లీగ్ ప్రారంభం కానుంది.

    అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం రూ. 1,289 కోట్లు, ముంబైకి చెందిన జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 912.99 కోట్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం బెంగళూరుకు జట్టును రూ. 901 కోట్లు. ఢిల్లీకి చెందిన జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ. 810 కోట్లను ఇప్పటికే చెల్లించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    క్రికెట్

    టీ20ల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి మేగాన్ షట్ అద్భుత రికార్డు ఆస్ట్రేలియా
    ఇండోర్‌లో రోహిత్ విశ్వరూపం, రికి పాంటింగ్ రికార్డు సమం చేసిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
    వన్డే, టీ20ల్లో టీమిండియాదే ఆగ్రస్థానం టీమిండియా
    న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025