NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
    అంతర్జాతీయం

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 16, 2023, 09:45 am 0 నిమి చదవండి
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం
    ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం

    నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 72మంది ప్రయాణిస్తున్న నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి పొఖారాకు వెళ్తున్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు సహా 15మంది విదశీయులు మరణించినట్లు నేపాల్ పౌర విమానయాన అథారిటీ ధృవీకరించింది. విమానంలో ఉన్న 72మందిలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 68కి చేరినట్లు పేర్కొంది. విమాన ప్రమాదం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయట పడ్డారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

    సోమవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన నేపాల్

    విమాన ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనపై నేపాల్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సోమవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఈ ప్రమాదంపై విచారణ జరిపించేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. మరో 5 నిమిషాల్లో గమ్యం చేరనున్న క్రమంలో విమానం ప్రమాదానికి గురికావడం బాధాకరం. అయితే విమానం కూలే క్రమంలో రికార్డు అయినట్లుగా చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నియంత్రణ కోల్పోయి.. గాలిలో తిరుగుతూ.. అది భూమిని తాకడంతో భారీ శబ్ధం వచ్చినట్లు ఆ వీడియోలో వినబడుతుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నేపాల్
    విమానం

    తాజా

    శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్ ఇస్రో
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక
    అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై క్రికెట్
    రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టగానే మేమ్ ఫేమస్ అంటున్న ఛాయ్ బిస్కట్ తెలుగు సినిమా

    నేపాల్

    నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు భూకంపం
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు భారతదేశం
    ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్ క్రికెట్
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ

    విమానం

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు అమెరికా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ కేరళ

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023