NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం
    తదుపరి వార్తా కథనం
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం
    ఈ విపత్తులో దేశంలో కనీసం 225 మంది మరణించారు

    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 16, 2023
    12:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తుఫాను, వరదలు ఆగ్నేయ ఆఫ్రికా దేశం మలావిని కుదిపేసిన తరువాత ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచ దేశాల మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. తుఫాను మూడు వారాల కంటే తక్కువ వ్యవధిలో రెండవసారి ఆఫ్రికన్ తీరంలో విధ్వంసం సృష్టించింది. రెండు వారాల జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ప్రకటించారు మా వద్ద ఉన్న వనరుల కంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న విధ్వంసం స్థాయి చాలా ఎక్కువని ఆయన తెలిపారు.

    తుఫాను వల్ల ప్రభావితమైన పదివేల మంది మాలావియన్లకు సహాయం చేయడానికి ప్రభుత్వం 1.6 బిలియన్ క్వాచా ($1.5 మిలియన్లు) వాగ్దానం చేసింది, ఈ విపత్తులో దేశంలో కనీసం 225 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు.

    దేశం

    మొజాంబిక్‌లో తుఫాను 63 మంది ప్రాణాలను బలిగొంది

    మలావిలోని దక్షిణ ప్రాంతాలలో, ఎక్కువగా వాణిజ్య రాజధాని బ్లాంటైర్ సమీపంలో ప్రాణాలతో బయటపడిన వారిని చేరుకోవడానికి రక్షకులు చాలా కష్టపడ్డారు. తుఫాను బుధవారం బలహీనపడడం ప్రారంభించింది.

    కొన్ని ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన తరువాత, బాధితుల నష్టం, దుస్థితి చూస్తున్న చిత్రాలు, ఫుటేజీల కంటే చాలా ఘోరంగా ఉందని అన్నారు అధ్యక్షుడు చక్వేరా. చిలోబ్వేలోని బ్లాంటైర్ టౌన్‌షిప్‌లో కొంతమంది బాధితుల అంత్యక్రియలకు అధ్యక్షుడు కూడా హాజరయ్యారు.

    మొజాంబిక్‌లో, తుఫాను 63 మంది ప్రాణాలను బలిగొంది. అధికారిక గణాంకాల ప్రకారం 49,000 మంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు ఫిలిప్ న్యుసి బుధవారం రాత్రి దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం
    సౌత్ ఆఫ్రికా
    ప్రకటన
    ప్రభుత్వం

    తాజా

    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్

    ప్రపంచం

    పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద హైడ్రామా పాకిస్థాన్
    బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు బీబీసీ
    హర్యానాలోని భివానీ జిల్లాలో దారుణం.. ఇద్దరు సజీవదహనం హర్యానా
    చైనాకు సారీ చెప్పను.. అమెరికా అధ్యక్షుడు చైనా

    సౌత్ ఆఫ్రికా

    దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌కు చేరుకున్న 12 చిరుతలు మధ్యప్రదేశ్
    South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి క్రికెట్
    Women's T20 World Cup Final:టైటిల్ పోరులో రేపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్ టీ20 సిరీస్
    మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాదే; ఆరోసారి కప్పు కైవసం ఉమెన్ టీ20 సిరీస్

    ప్రకటన

    ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్ ఉద్యోగుల తొలగింపు
    ఆకాశాన్నంటుతున్న ధరలు, 30 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన భారతీయుల పొదుపు వ్యాపారం
    కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా మెటా

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025