NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి
    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి

    మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం; బస్సు బోల్తాపడి 24మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Aug 07, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 24మంది మరణించారు.

    దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఇది ఒకటి.

    సెంట్రల్ మొరాకోలోని డెమ్నేట్ అనే పట్టణంలో వీక్లీ మార్కెట్‌కు ప్రయాణికులను తీసుకెళ్తున్న మినీబస్సు మూలమలుపు వద్ద బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

    ప్రమాదం విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌కోసం రాయల్ జెండర్‌మెరీ, సివిల్ ప్రొటెక్షన్‌‌ను మోహరించారు.

    ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    మొరాకోతో పాటు ఇతర ఉత్తర ఆఫ్రికా దేశాల రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

    నేషనల్ రోడ్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం, మొరాకోలో సంవత్సరానికి సగటున 3,500 రోడ్డు ప్రమాద మరణాలు, 12,000 గాయాలు నమోదవుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రమాదానికి గురైన బస్సు దశ్యం

    #BREAKING: 24 Dead Morocco's deadliest crash in the central Azilal province pic.twitter.com/lVp9NUnV8a

    — Insider News (@InsiderNewsKe) August 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    తాజా వార్తలు

    'బోయింగ్ 737-8-200 ఎయిర్‌క్రాఫ్ట్‌' కలిగిన మొదటి ఆసియా ఎయిర్‌లైన్‌గా 'ఆకాశ ఎయిర్' రికార్డు విమానం
    Yogi Adityanath: బుల్డోజర్ చర్యను సమర్థించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్‌ప్రదేశ్
    Manipur Go Missing: మణిపూర్‌లో 3 నెలల్లో 30 మంది అదృశ్యం  మణిపూర్
    Gurugram violence: హర్యానాలో 116మంది అరెస్టు; హింస వ్యాపించకుండా దిల్లీ అప్రమత్తం  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025