NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి
    తదుపరి వార్తా కథనం
    3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి
    రోడ్డు ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు

    3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి

    వ్రాసిన వారు Stalin
    Apr 27, 2024
    04:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Car Accident)భారత్(India)కు చెందిన ముగ్గురు మహిళలు(Womens)దుర్మరణం పాలయ్యారు.

    గుజరాత్‌(Gujarath)లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ గా వీరిని పోలీసులు గుర్తించారు.

    సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని ఒక వంతెనపైనుంచి వారి ఎస్ యూవీ (Suv Car) కారు వేగంగా రోడ్డు (Road) పైకి దూసుకెళ్లి పక్కనే ఉన్న డివైడర్ తగిలి చెట్లను ఢీకొంది.

    దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

    వంతెనకు ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొనే ముందు వీరి కారు 20 అడుగుల గాలిలోకి ఎగిరింది.

    దీంతో కారు చెట్టుపై ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జు అయిపోయిందని అని పోలీస్ అధికారి మిస్టర్ ఎల్లిస్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    రోడ్డు ప్రమాదం
    గుజరాత్

    తాజా

    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా
    Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా?  జడేజా
    Defence Budget: ఆపరేషన్ సిందూర్.. కేంద్ర రక్షణ బడ్జెట్ రూ.50వేల కోట్ల పెంపు..! రక్షణ శాఖ మంత్రి
    IPL 2025 : 9 రోజుల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ హీట్.. టాప్-4 కోసం ఏడు జట్లు పోటీ! ఐపీఎల్

    అమెరికా

    Houthi rebels: హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వైమానిక దాడులు  అంతర్జాతీయం
    US Consulate: ముంబైలోని అమెరికన్ కాన్సులేట్‌ను పేల్చేస్తాం: బెదిరింపు మెయిల్ ముంబై
    US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం తాజా వార్తలు
    Lloyd Austin: మళ్ళీ క్రిటికల్ కేర్ యూనిట్‌లో చేరిన US డిఫెన్స్ చీఫ్  అంతర్జాతీయం

    రోడ్డు ప్రమాదం

    మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు మధ్యప్రదేశ్
    ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి  బెంగళూరు
    Maharashtra Expressway: మహారాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేపై మినీ బస్- ట్రకు ఢీ.. 12 మంది దుర్మరణం మహారాష్ట్ర
    Harish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్‌ రావత్‌‌‌కు గాయాలు  ఉత్తరాఖండ్

    గుజరాత్

    గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి  పర్యాటకం
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    అహ్మదాబాద్ వీధుల్లో మహిళపై దాడి.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి అహ్మదాబాద్
    ప్రధాని మోదీని చంపేస్తాం: బెదిరింపు మెయిల్‌పై కేంద్ర ఏజెన్సీలు అప్రమత్తం  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025