NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు 
    గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

    Israeli Air Strikes: గాజాలోని నిర్వాసితుల గుడారాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు .. ముగ్గురు మృతి.. 40మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    08:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ దళాలు తమ దాడిని ఉత్తర గాజాలో మరింత విస్తరించాయి.

    ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఇజ్రాయెల్ వైమానిక దాడి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని డీర్ అల్-బలాహ్ నగరంలోని అల్-అక్సా ఆసుపత్రి సమీపంలోని పాలస్తీనియన్ల గుడారాలపై బాంబులతో జరిపింది.

    ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక వైద్యుల ప్రకారం, మిలియన్ల మంది ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.

    గుడారాలు దగ్ధమవుతుండటంతో, కొంతమంది పాలస్తీనియన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.

    ఇజ్రాయెల్ సైన్యం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఉన్నారని, పౌర సౌకర్యాలు, ఆసుపత్రులు వంటి ప్రాంతాలను హమాస్ సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపించింది.

    వివరాలు 

    ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ దాడులలో 22 మంది మృతి 

    ఆసుపత్రులు రోగులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ అవసరమైన వైద్య సామగ్రి కొరతకు గురవుతోంది.

    హమాస్ నేతలు ఆసుపత్రుల్లో తలదాచుకున్నారని నెతన్యాహు సేన దాడులు కొనసాగిస్తోంది.

    ఇక నివాసితులు ఉత్తర గాజాలోని బీట్ హనౌన్, జబాలియా, బీట్ లాహియా పట్టణాలకు వెళ్లేందుకు అనుమతి లేకుండా, ఇజ్రాయెల్ రెండు ప్రాంతాల మధ్య ప్రవేశాన్ని నిరోధించిందని పేర్కొన్నారు.

    ఇజ్రాయెల్ తొమ్మిది రోజుల పాటు ఉత్తర గాజాలో పెద్ద ఆపరేషన్ నిర్వహించగా, దాదాపు 300 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు.

    అలాగే, సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంపులో ఇజ్రాయెల్ ట్యాంక్ షెల్లింగ్ జరిపిన దాడిలో 22 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ఇజ్రాయెల్

    Israel: ఉద్రిక్త పరిస్థితులు.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం  ఇరాన్
    Iran- Israel: ఈరోజే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి .. G7 దేశాలను హెచ్చరించిన బ్లింకెన్ అమెరికా
    Yahya Sinwar: హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్ హమాస్
    Israel-Hamas war : ఇజ్రాయెల్‌ ఇరాన్‌ మధ్య ఉద్రిక్తత.. 29 మందిని ఉరితీశారు ఇరాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025