NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు 
    తదుపరి వార్తా కథనం
    USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు 
    ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు

    USA: ఐకాన్ పార్క్‌లో ప్రమాదం.. మృతుడి కుటుంబానికి 2,600 కోట్లు పరిహారం అందజేయాలని తీర్పు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2024
    10:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ఓర్లాండోలోని ఐకాన్‌ పార్క్‌లో ఫ్రీ పాల్‌ టవర్ నుండి పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.

    ఈ ఘటనకు సంబంధించిన విచారణలో ఫ్లోరిడా న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. మృతుడు టైర్‌ సాంప్సన్ కుటుంబానికి రూ.310 మిలియన్‌ డాలర్లు (2,624 కోట్లు) పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

    2022లో టైర్‌ సాంప్సన్ తన ఫుట్‌బాల్‌ టీమ్‌తో ఐకాన్‌ పార్క్‌కు వెళ్లి, అక్కడ ఫ్రీ పాల్‌ టవర్ ఎక్కాడు. ఈ రైడ్‌లో సీటుబెల్ట్‌ ఊడిపోతే 70 అడుగుల ఎత్తులో అతడు పడి మరణించాడు.

    రైడ్‌కు సంబంధించి 129 కిలోగ్రాముల బరువు మాత్రమే భద్రత కోసం అనుమతించారు.

    అయితే సాంప్సన్‌ బరువు 173 కిలోలు ఉన్నా అతనిని రైడ్‌లో పాలు చేసేందుకు సిబ్బంది అనుమతించారు.

    Details

    నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన

    బాధితుల తరఫు న్యాయవాదులు కార్పొరేషన్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ దురదృష్టకర ఘటన జరిగిందని వాదించారు.

    రైడ్ తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే లాభాలపైనే దృష్టి సారించారని, ఇది బాలుడి మరణానికి కారణమైందని న్యాయవాదులు తెలిపారు.

    మృతుడి కుటుంబానికి 310 మిలియన్‌ డాలర్లు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తం 2,624 కోట్లు రూపంలో కుటుంబ సభ్యులకు ఇవ్వనుంది.

    దీంతో ప్రతి వ్యక్తికీ 155 మిలియన్‌ డాలర్లు (రూ.1,312 కోట్లు) చొప్పున అందించనున్నారు. ఈ తీర్పు వల్ల భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నిరోధించగలగాలని ఫ్లోరిడా న్యాయస్థానం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    న్యాయస్థానం

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    అమెరికా

    Jeff Bezos: ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ కీలక నిర్ణయం.. వాషింగ్టన్‌ పోస్టుకు సమస్యలు..! అంతర్జాతీయం
    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు ప్రపంచం
    Israel-Iran: పశ్చిమాసియాలో శాంతి పరిరక్షణకు అమెరికా కీలక నిర్ణయం.. భారీ సైనిక సామగ్రి తరలింపు ఇరాన్
    US Bans Indian Companies: రష్యా మద్దతు ఇచ్చిన 15 భారతీయ కంపెనీలపై అమెరికా చర్యలు రష్యా

    న్యాయస్థానం

    తల్లీ కూతుళ్ల హత్య, మరో చిన్నారిని గర్భవతిని చేసిన నిందితుడికి మరణి శిక్ష అత్యాచారం
    POCSO Act : లైంగిక కార్యకలాపాలకు సమ్మతి వయస్సు 18 ఏళ్లే.. మార్చకూడదన్న లా కమిషన్ కేంద్ర ప్రభుత్వం
    DCP RadhaKishan: టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ పొడిగింపు నాంపల్లి
    Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలు.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025